వల్లభాపురం జనార్దన వచనకవిగా, పద్య కవిగా ప్రసిద్ధులు. ఆయన రచించిన విజయక్రాంతి సంగీత రూపకం పుస్తకాన్ని 1974లో నవోదయ సాహితీ సమితి కొల్లాపురం సంస్థ ప్రచురించింది.
అరక కట్టినప్పుడు ఎడమవైపు ఉండే ఎద్దును దాపటెద్దు అని అంటారు. దాపట, దాపల అనే పదాలకు ఎడమవైపు అని అర్థం. నాగలి సాలు వంకర లేకుండా చక్కగా ఉండాలంటే ఎడమవైపు ఉండే ఎద్దు హుషారుగా, ఓపికగా, తెలివిగా ఉండాలి.
అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని అన్నారు ప్రజాకవి కాళోజీ. అవును, అది అక్షరాలా నిజం. ఇక అక్షర రూపం దాల్చి లక్ష మెదళ్లను కదలించగల ఆ సిరాచుక్కే గీత రూపంగా కూడా మారగలిగితే, అనంతమై�
జలపాతాల కోసం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు తమ లేత వీపులపై పుస్తకాల భారం మోయలేనిలేగదూడల కళ్లల్లోకి చూస్తే చాలు
అయ్యో&అంతలా ఉన్న ఆ గంధపుచెక్కను ఇంతలా అరగ దీశారేం?అది ఈ పేదింటికి మంచి పెద్ద కొడుకండీ
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. నారాయణపేట జిల్లాకు చెందిన ‘బుర్రవీణ’ కళాకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన ‘చిందు యక్షగాన’ కళాకారుడు గడ్�
అని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రశంసించిన ప్రముఖ కవి, అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర్. ఆయన కవిత్వం చదువుతుంటే జాషువా గుర్తొస్తారు. ఆయన వందలాది మంది కవులకు స్ఫూర్తిప్రదాత. నాలుగు దశాబ్దాలపాటు దళిత