చరిత్రలో నిషేధాలెప్పుడు
సత్ఫలితాలివ్వలే
ఒక నోరు మనం ఇక్కడ మూయిస్తే
వేయి నోళ్లు మరోచోట విచ్చుకుంటాయి!
అతను ఒక వ్యక్తిలా గాక
సామూహిక శక్తి అయినప్పుడు
చౌరాస్తాలన్నీ జన సంద్రాలవుతాయి!
విశ్వనాథ గారు తను రాసిన ఈ రామాయణ కల్పవృక్షం గురించి చెప్తూ.. ‘ఈ రామాయణ కల్పవృక్షం, తెలుగు
రామాయణం. ఒక తెలుగు కుటుంబంలో జరిగిన కథలాగా రాశాను. నేను రాసింది, మున్ముందు జనాలకు
అర్థమవుతుందో కాదో, నేను బతికి ఉండగ
మమతలను బాధ్యతగా హృదయంలోకి ఒంపి అనుబంధాలను తిరిగి అంకురింపజేస్తాయి. కథల్లోని పాత్రలు నిజ జీవితంలో నిగ్గదీసి, నిలదీసి అడుగుతున్నట్టు కనిపిస్తాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను ప
దేవుడిచ్చిన గొప్ప వరం బాల్యం. ఎలాంటి అరమరికల్లేకుండా గడిచిపోయే నిష్కల్మశమైన జీవితం బాల్యం. ఇది అమూల్యమైనది, వెలకట్టలేనిది. అందుకే బుడతలు ఏది రాసినా అవన్నీ నిజాలే ఉంటాయి.
కవుల రత్నగర్భం వంటి తెలంగాణ మాగాణంలో మరుగున పడ్డ మరో కవి రత్నం పట్రా మరియన్న. కడు పేదరికంతో కష్టపడి చదివి, నాటి తెలుగు ఉపాధ్యాయులు చేసిన బోధనా మాధుర్యంలోని పాండిత్యాన్ని వంట పట్టించుకున్నారు.