అయ్యా....
మీరొత్తండ్లని కబురందగానే
మీ వొళ్ళలువకుండా ఉండేందుకు
మావోళ్ళు తెల్లారి తెల్లార్లకే రోడ్లు సగపెట్టిండ్రు
మీ కళ్ళకానందంగా నదురియ్యడానికి
ఒక్క పూటల్నే చెట్లను పెంచిండ్రు
మీరు మొక్కుకునే గుడి స
తెలుగు సాహిత్యంలో జీవిత కథలు.. జీవన ప్రయాణాల చరిత్ర నిక్షిప్తాలు కొత్త కాదు. అతడు-ఆమె.. కాశీయాత్ర నుంచి దాశరథి ‘జీవనయానం’ వరకు సుసంపన్నమైన సాహితీ భాండాగారం తెలుగు జాతిది.
యదార్థభావం వ్యథార్థ రూపంలో బయటపడితే అది ఫణి మాధవి కవిత్వం. రామాయణ మహా కావ్య సృజన కూడా శోకం నుంచే శ్లోకమై, కథనమై, కవిత్వమై, ఇతిహాసమై, చారిత్రక ప్రమాణమై, భారతీయ జీవన వేదమై భాసించింది.
తెలంగాణలో బాల సాహిత్యం విరివిగా వస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలపై చిన్నపిల్లలకు అవగాహన కలిగించాలనే ఉద్యేశంతో విద్యాశాఖ కొత్త పాఠ్యాంశాలకు రూపకల్పన చేయడమే ఇందుక
అఫ్సర్ కవిత్వానికి నలభై ఏండ్లు. ఇప్పటితరం వాళ్లు ఇన్నేండ్ల పాటు సాహిత్య ప్రయాణం చేయగలరా? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు సందేహంగానే ఉంటుంది. ‘రక్తస్పర్శ’ నాటి అఫ్సర్ భౌతికంగా ఎలా ఉన్నాడో నాకు తెలియదు. మానస
నువ్వు అర్జెంట్గా బయల్దేరి రా. చెల్లిని వెంటబెట్టుకు రా. ఈ పిచ్చిముండ ఏం చేసిందనుకున్నావ్? నాకు మతిపోతున్నది. చెప్పడానికి నోరు రావడం లేదురా. కంగారు పడకు.. మా ఆరోగ్యాలు బానే ఉన్నాయి.
సృజన ఏ ఒక్కరి సొంతం కాదు. పైగా భిన్న భాషలు, భిన్న సంస్కృతులు. ఒక భాషలో ప్రతిభావంతులైన వారి సాహిత్య సృజనను ఎంతోమందికి చేర్చాలంటే ‘అనువాదం’ అనేది ఎంతో అవశ్యం. ఎక్కడి డోగ్రి, ఎక్కడి కొంకణి, పక్కన మలయాళీ, మరాఠీ �
‘వద్దంటే వస్తున్నాయి సీతాకోక చిలుకలు, ఈ అర్ధరాత్రి పూట నా ఏకాంతంలోకి ఏ అలికిడీ లేకుండా. చేతుల మీద, చెంపల మీద, పెదవుల మీద మెత్తగా వాలుతున్నాయి. వస్తూ వస్తూ అడవులను తీసుకుని వస్తున్నాయా?