కవిత్వం మనిషిని మృదువుగా పలకరిస్తుంది. కళాత్మక వ్యక్తీకరణను పరిచయం చేస్తుంది. జీవితాన్ని సౌందర్యీకరిస్తుంది. ప్రతి కవికీ ఓ పుట్టుక ఉంటుంది. తనదైన నేపథ్యం ఉంటుంది. జీవితానుభవ సంపద కవిత్వంలోకి తొంగి చూస్�
మన కాలి బొటనవేళ్లని తాళ్లతో ముడివేసి ఆ రెంటి మధ్యలోంచి జీవితాలను చూస్తున్న కవి ఒకరున్నారు. అప్పుడెప్పుడో ఆ పని బైరాగి చేశారు. తక్కువే రాసినా అద్భుత కవిత్వాన్ని పంచిన అజంతా కూడా ఇంచుమించు సరిసాటి అనిపించ
దక్కన్ పీఠభూమిలో పాలమూరు జిల్లాకో ప్రత్యేకత ఉన్నది. ప్రజల కోసం పరితపించిన వారికిక్కడ కొదవ లేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలై నిలిచినవారూ తక్కువేమీ కాదు. కాలం ఏదైనా, యావత్ సమాజం బాగుండాలని భావించినవ
సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుందని, రచయితల బాధ్యతలను పెంచేది సాహిత్య పురస్కారాలు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఈశ్వరగారి ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆ�
జిట్టపులి సంకలనంలో ఉన్నవి పన్నెండు కథలు. రచయిత మ్యాకం రవి రాసిన తొలికథ ‘యాపచెట్టు’.
2011కి పూర్వం తెలంగాణలో ఉన్న రైతు జీవితాన్ని విజువలైజ్ చేసిన కథ ఇది.
విశ్రాంతి తెలియనివాడు-స్వసుఖం కోరనివాడు వారం వారం మారనివాడు-రంగులద్దుకోలేనివాడు’ అని వట్టికోట ఆళ్వారుస్వామిని కీర్తిస్తూ తన అద్భుతరచన ‘అగ్నిధార’ను వట్టికోటకు అంకితమిచ్చారు మహాకవి దాశరథి.
‘నూలు బట్టలు కట్టుకుంటే నేల మీద కూర్చున్నా ఏమనిపించదు. పీతాంబరం కట్టుకుంటేనే పీట అవసరం’... ఇలా చెప్పడమే కాదు, బతికున్నన్నాళ్లూ నూలు బట్టలు కట్టుకున్న ఆ పండితుడిని ఎలా మరచిపోతాం. సంగీత, సాహిత్య నిధి సామల సద�
కుక్కను పెంచితే మనిషి.. మొక్కను పెంచితే మహర్షి.. మరి మనిషే తన శరీరాన్ని విడిచి ‘మొక్క’లా మారిపోవాలనే తలంపు ఉంటే? వారినేమనాలి? ‘ద వెజిటేరియన్' నవలలోని ఓ గృహిణి భావన ఇది. మాంసం తినడం మానేసి మొక్కగా మారాలనుకొ�
సుమారు 150 ఏండ్లు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర వారు వారితో కొట్లాడి, నెహ్రూని బలవంతపెట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించుకున్నారు. అయినా ప్రతి విషయంలో తమిళులని విమర్శిస్తూనే, వారితో పోటీ పడుతుంటా�