ఆధునిక కాలంలో అనేక కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వాల ఆదరణ కోల్పోవడం ఒక కారణమైతే, కార్పొరేట్ సంస్థలు వాటి అధీనంలోకి కులవృత్తులను తీసుకోవడం రెండో కారణం. అయితే కార్పొరేట్ సంస్థలు వాటికి నచ్చిన �
మా తాత తాళం చెయ్ మొల్దారానికి కట్టుకుంటే
అమ్మమ్మ నష్యం సీస బొడ్లెసంచిల ఏసుకునేది
సాయమాన్ల కట్టెల పొయ్యి కాడి పీటనే
మా అమ్మమ్మకు సింహాసనం ఐతే
కట్ట మీంచి ఎడ్ల బండ్లె పొలం కానికి
యుద్ధానికి పోయే రాజు మా �
మెట్లెక్కుతున్న కొద్దీ
కాలికి లేపనం పూసినట్టు,
అవి ఆకాశ సోపానాలు
అయినట్టు ఉంటుంది
కిందికి చూస్తే మురికి మురికిగా
కుక్క పొదుగులో దూరి
పోట్లాడుకుంటున్న
పిల్లల్లా కనిపిస్తుంటారు
సునిశిత విమర్శకు పేరున్న వంశీకృష్ణ వర్తమాన విమర్శ చుట్టూ వ్యాసాన్ని నడిపి సినిమా హీరోలకి మల్లే కవులకి ఇమేజి సమస్యలున్నాయేమో అని వాపోవడం (చెలిమె 20.01.25) ఆశ్చర్యం వేసింది. ఆ పోలికే అసమంజసంగా ఉంది.
ఏండ్లనాటి ఏదైతే ఒక వృక్షం
తన ఎండుటాకులను రాల్చుకున్నట్టు
మసక వెలుతురులోని మసిబారిన
ఆ గ్రంథాలయపు గది గోడలు
ఎదురుగా పుస్తకాల్లోని బిల్వ
పత్రాలను రాల్చుకుంటున్నాయ్.