ఇప్పటి ప్రపంచంలో ఆ మాట వినపడకపోవచ్చు లేదా దాన్ని పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు. కానీ 40-50 ఏళ్ల క్రితం దూర ప్రయాణాలకు, రైలు మాత్రమే సాధనంగా ఉన్న రోజుల్లో ప్రయాణాలకు; మరీ ముఖ్యంగా కాలేజీ హాస్టళ్లకు బయలుదేరే యు�
అమ్మ ముద్దిస్తే
మరింత ఊపిరి పోసినట్టే
అమ్మ ముద్ద పెడితే
మరింత ఆయుష్షు నింపినట్టే,
అమ్మ చంకన ఎక్కితే
రంగులరాట్నం ఎక్కినట్టే
అమ్మ కొంగు కప్పితే
హరివిల్లు దిగి వచ్చినట్టే
ఎన్ని చేసినా ఏది చేసినా
ఎదిగేద�
జీవితంలో ఇష్టపడిన దానికోసం మనసారా కష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడే ఏ కష్టాన్నైనా భరించగలం. ఆపైన కష్టపడినప్పుడే మనకు ఇష్టమైనదాన్ని సాధించగలం. సంగీతమూ అంతే. సాధన చేయాలి. సేవన చేయాలి. భావన చేయాలి. శోధన చేయాలి. అ�
సాహిత్య ఉత్సవాలంటే (లిటరరీ ఫెస్టివల్స్) జాతీయ స్థాయిలోనో, రాష్ట్ర స్థాయిలోనో మేధో జీవులు పాలు పంచుకునే ప్రత్యేక వర్గాలకు మాత్రమే పరిమితమైనవిగా భావిస్తారు. కానీ, 2025, మార్చ్ 9న దేశంలో తొలిసారి హైదరాబాద్ల
కవులు అన్ని జీవనచర్యల్లోనూ అప్రమత్తంగా ఉంటారు. అనుభవాలను హృదయం లోపలికంటా తీసుకుంటారు. ఆ ఉద్వేగాలను అక్షరాలుగా మారుస్తారు. తాను పొందిన ఆనందం, దుఃఖం, నిర్వేదం వీటన్నింటినీ ఎంత గొప్ప బొమ్మలుగా, బలమైన రేఖలత�
మన తెలుగు అజంత భాష. అందమైన అమర భాష. అమృత పదాల వలపు. సరస సామెతల విరుపు. నీతి శతకాల మెరుపు. పంచ కావ్యాల విరుపు. కవన విజయాల గెలుపు. మన తెలుగు జాతికి మైమరపు. పద్యం తెలుగు వారి ఆస్తి. సూక్తి, ముక్తి, రక్తి, భక్తిదాయకం.
ఆధునిక కాలంలో అనేక కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వాల ఆదరణ కోల్పోవడం ఒక కారణమైతే, కార్పొరేట్ సంస్థలు వాటి అధీనంలోకి కులవృత్తులను తీసుకోవడం రెండో కారణం. అయితే కార్పొరేట్ సంస్థలు వాటికి నచ్చిన �