గంజాయి, డ్రగ్స్ వాడకానికి అద్దె ఇండ్లు పోలీసు నిఘా నేపథ్యంలో కొత్త ఎత్తుగడ మత్తు దిగే వరకు ఆ గదుల్లోనే నిద్ర రెండు ఘటనల్లో వెలుగు చూసిన భాగోతం కిరాయి విషయంలో జాగ్రత్త అంటున్న పోలీసులు దొరికితే ఇండ్లు జ�
నెల రోజుల్లో ప్రభుత్వ పరమైన భూములు మణికొండ జాగీర్ స్థలాలూ సర్కారువే తీర్పునిచ్చిన అత్యున్నత న్యాయస్థానం వక్ఫ్ బోర్డువి బోగస్ పత్రాలని తేల్చిన కోర్టు రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 7 : రంగారెడ్డ
హర్షం వ్యక్తం చేస్తున్న 200 కుటుంబాలు మంత్రి మల్లారెడ్డి చొరవతో సమస్యకు పరిష్కారం పాత పద్ధ్దతిలోనే కార్మికుల కొనసాగింపు 60 చెత్త వాహనాల కొనగోళ్ల్లకు మంత్రి మల్లారెడ్డి అంగీకారం సికింద్రాబాద్, ఫిబ్రవరి 7:
20 వేల మందికి మించి ఐటీ పార్కు ఉద్యోగ భృతి నగర నలుమూలా అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఐటీ సెక్టార్ను అన్ని జిల్లాలకు వ్యాప్తికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రయత్నం 17న మేడ్చల్లో ‘గేట్ వే’ ఐ పార్కుకు మంత్
ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన.. సామూహిక సాధనతో బోధన ‘చదువు.. ఆనందించు.. అభివృద్ధి చెందు’ అన్న విధానంతో పాఠాలు నేటి నుంచి ‘రీడ్.. ఎంజాయ్.. అండ్ డెవలప్’ అమలు జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 7: రెండేండ్లుగా కొవిడ్ మహ�
‘ఆరోగ్య తెలంగాణ నిర్మించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల ఏర్పాటు జరుగుతున్నది’ అని రాష్ట్ర వైద్య ఆ
సామాన్యుల వైద్యం కోసం ఖైరతాబాద్లో నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని వారం రోజుల్లో ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు.
కార్పొరేట్కు దీటుగా ఎదిగిన జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల కృషికి, సమాజం తోడ్పాటునివ్వడంతో మేడ్చల్ మండలం గౌడవెల్లి జిల్లా పరిషత్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఎదిగింది. జిల్లా స్థాయి నుంచి జాతీ�
మార్చి 28న యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. బాలాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన టీఎస్ ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 7 : సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్
సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని మౌలాలి రైల్వే స్టేషన్లో భారీగా పునర్నిర్మాణ పనులను దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
గ్రేటర్లో పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, నిరంతరం శానిటేషన్పై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి సూచించారు.