సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆబిడ్స్ ఏసీపీ వెంకట్రెడ్డి సూచించారు. సోమవారం హిమాయత్నగర్,నారాయణగూడలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నల్లమందు విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన (1.5 కిలోలు) నల్లమందు, ఓ ద్విచక్రవాహనం, రెండు సెల�
‘రాజ్యాంగ మార్పుపై దేశ వ్యాప్తం గా చర్చ జరగాలి.. సీఎం కేసీఆర్ ఏ సందర్భంలో అన్నారో గ్రహించాలి.. ఆయన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దు’ అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు.
దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు దేశంలోనే చరిత్రను సృష్టిస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఇస్లామిక్ సోషల్ సర్వీస్ అనే స్వచ్ఛంద సంస్థ కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని దానం చేసి తమ సేవా భావాన్ని చాటుకున్నది.
మహబూబియా పాఠశాలలో ప్రిన్సిపాల్గా విధులు పని చేసిన ప్రతీ చోట ప్రత్యేక గుర్తింపు సొంత నిధులతో పాఠశాల అభివృద్ధికి కృషి మన ఊరు మన బడి నిధులతో మరింత శోభ 1989లో ఉపాధ్యాయురాలిగా వరంగల్లో సుధారాణి ఉద్యోగ ప్రస్థ
అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం అవసరమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సబబేనని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలప
ఉన్న చోట నుంచే ఖరీదైన వైద్యసేవలను పొందే సదావకాశాన్ని నిరుపేదల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ సర్కార్ ఈ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నది.
గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తానని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి తెలిపారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని హమీదుల్లానగర్ గ్రామ సర్పంచ్ సతీశ్యాదవ్కు రూ.10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్( నిధులు) కేటాయ�