పలు కాలనీల్లోని ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లన్నీ గుంతలుగా మారాయి.కాలనీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్ల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
ఆస్తి పన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను పరిష్కార వేదికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రారంభమైన వేదికలు మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతాయి.
కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరింత వేగం పెంచారు. 15 ఏండ్ల నుంచి మొదలుకుని అన్ని వయస్కుల వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. 60 ఏండ్లు పైబడిన వారికి, ఫ్రంట్ వారియర్స్కు బూస్టర్ డోస్ వ�
గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీలో సీనియారిటీ ప్రకారం ఉద్యోగులకు మార్చిలోగా ఇండ్ల స్థలాలను అందించేలా కృషి చేస్తున్నట్లు భాగ్యనగర్ టీఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ఈనెల 17న యూసుఫ్గూడలో శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మె�
మారేడ్పల్లి, ఫిబ్రవరి 5: మోండా డివిజన్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ముమ్మరంగా జ్వర సర్వే కొనసాగుతున్నది. బస్తీ, కాలనీల్లో జీహెచ్ఎంసి సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహిస్తున్
నవంబర్ నుంచే స్కెచ్ మహేశ్బ్యాంక్ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి.. సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్కు ఉన్న ఐదెంచల సెక్యూరిటీని ఛేదించి సైబర్ క్రిమి