పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపడంతోనే ఇబ్రహీంపట్నంకు సాగునీరు అందించడంలో జాప్యం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మం�
తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు విజయవాడ జాతీయ రహదారిపై దిష్టిబొమ్మను దహనం చేసి..
గ్రేటర్ హైదరాబాద్లో నగరవాసుల సౌకర్యార్థం నిర్మించిన 5435 పబ్లిక్ టాయిలెట్లను మరింత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
కులగణన చేయకపోతే కేంద్రంపై బీసీల తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ హెచ్చరించారు. ప్రధాని బీసీగా ఉండి బీసీలకే తీవ్ర అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 17న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులకు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ పిలుపునిచ్చారు.
బోరబండ పీలీదర్గా ప్రాంగణంలోని ‘వెంకటఖ్వాజా’ దర్గా 35వ ఉర్సు ఉత్సవాలను మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు కలిసి జరపటం విశేషం.
పార్లమెంట్ వేదికగా రాజ్యసభలో తెలంగాణపై ప్రధాని నరేం ద్ర మోదీ మరో మారు విషం కక్కిన తీరుపై నగర నేతలు, యువత, పలు ప్రజా సంఘాలు ఆగ్రహావేశాలు వెలిబుచ్చారు. రెండోసారి తన అక్కసును వెళ్లగక్కారు.
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న మైలార్దేవ్పల్లి ఉన్నత పాఠశాల ప్రతి సంవత్సరం వందశాతం ఉత్తీర్ణత ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు సీట్లు ప్రతి యేటా పాఠశాలకు ఇబ్బడిముబ్బడిగా అడ్మిషన్లు 6�