మహా నగరంలో లోతట్టు ప్రాంతాలు, ముంపు సమస్యలకు తెలంగాణ ప్ర భుత్వం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నది. కంటోన్మెంట్ పరిధిలో అనాదిగా పేరుకుపోయిన సమస్యకు మంత్రి కేటీ రామారావు పరిష్కరించేందుకు పూ ను�
ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆధ్వర్యంలో యూత్ కల్చరల్ ఫెస్ట్ ‘డుసిమస్-2022’ గురువారం ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెస్ట్లో భాగంగా మొదటిరోజు ‘రంగోలి, వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటి�
నగరంలో మౌలిక సదుపాయాలు, సుందరీకరణ, రహదారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్ఎంసీ పాలకమండలి ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్�
నగరంలో ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. పోలీసులకు దొరకకుండా హంగామా స్పష్టించాడు. వైద్యశాలలో చొరబడి..రోగి పీకపై కత్తిపెట్టి... తప్పించుకునేందుకు యత్నించాడు.
దేశ వ్యాప్తంగా బీసీల కుల గణన చేపట్టాలని మార్చి 21న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ తెలిపారు.
గతనెలలో ప్రారంభమై, కరోనా నేపథ్యంలో రద్దయిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను తిరిగి ఈనెల 25 నుంచి నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ కసరత్తు చేస్తున్నది.
వర్షాకాలం నాటికల్లా వరద నీటి ముంపు సమస్యను పరిష్కరించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద రూ.12.86 కోట్లతో చేపట్టనున్న నాలా అభివృద్ధి పనులను గురువారం
యోగులు, కాలజ్ఞానులు, అవధూతల అందరి లక్ష్యం సమాజ కల్యాణమేనని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం, తాంబరం చెన్నై ఆధ్వర్
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. ముందుగా ప్రమాదం ఎందుకు జరిగింది.. అనే అంశంపై వివరాలను సేకరిస్తున్నారు. పలు కోణాల్లో ఘటనాస్థలి వ
భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్లకు డిమాండ్ పెరిగిపోతున్నది. హాట్ కేకులా.. బుక్కవుతున్నాయి. గత సంవత్సరంలోనే దూకుడు మీదున్న రియల్ మార్కెట్ ఈ ఏడాది మరింత ఊపందుకోనున్నది.
తెలంగాణపై మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తంచేశారు. పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీ నిర్వహించారు.