పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో.. ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా ప్రస్థానం పనులు వడివడిగా సాగుతున్నాయి. రూ.3కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు మూడేళ్ల క్రితమే సుమారు 70శాతం పూర్తయ్యాయి.
హైదరాబాద్ నగరంలో ఉన్న రైల్వే క్రాసింగ్లపై చేపట్టాల్సిన నిర్మాణాలపై ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా ఉన్న 43 గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులను కలిపి నేషనల్ రూరల్ బ్యాంకుగా మార్చాలని ఆలిండియా రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ వెంకటేశ్వర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డి�
తెలంగాణలోని నేలలు, వాతావరణ పరిస్థితులు ద్రాక్షసాగుకు అనుకూలంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సాగు, అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తుందని ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి అన్నారు.
ఉత్తమ వైద్యసేవలు అందించే రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిందని, మరికొంత కష్టపడితే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హర
డ్రగ్ రహిత తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కృషి చేస్తున్నారని, ఈ విషయంలో ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాల కట్టడికి నడుం బిగించాలని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.
కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వ్యక్తులను ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
యువత విజ్ఞానవంతులైనపుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ ఎక్స్లెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద అన్నారు.
మేడారం జాతరలో సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో లక్ష మాస్కులను పంపిణీ చేస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంపత్రావు ప�
ముగ్గురు పాతనేరస్థులు.. వేర్వేరు కేసుల్లో చర్లపల్లి జైలులో కలిశారు.. బయటకొచ్చిన తర్వాత సులువుగా సంపాదించాలని పథకం వేశారు.. ఇందుకు టులెట్ బోర్డులున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకున్నారు.. రెండు ద్విచక్రవాహనా
ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ప్రాజెక్టు.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయ
రోజురోజుకూ జీవన విధానంలో ఆధునీకరణ పెరుగుతున్న కొద్దీ, అందుకు తగ్గట్టే నేరాలు కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లాంటి విశ్వ నగరంలో నేరగాళ్లు హై టెక్నాలజీతో మోసాలకు పాల్పడుతున్నారు.దేశంలో సైబర్