రాంపల్లి-చర్లపల్లికి వెళ్లే దారిలో సోమవారం ఓ రసాయన గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు.. పోలీసులకు, ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు.
వెంకటేశ్వరకానీ డివిజన్ పరిధిలో రూ.3.45 కోట్లతో చేపట్టనున్న నాలాల ఆధునీకరణ పనులను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ప్రారంభించారు.
బోర్డు పరిధిలో గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న చెత్త కార్మికులకు నష్టం కలగకుండా చూస్తానని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 15, 16, 17 తేదీల్లో నియోజకవర్గం వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. సోమవారం గాంధీనగర్లోని క్యాంప్ కార�
పరిణతవాణి ప్రసంగాలు సాహిత్య చరిత్ర నిర్మాణానికి దోహదం చేస్తాయని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 11 రోజుల పాటు కొనసాగనున్న పరిణతవాణి ప్ర �
జాతీయ అంతర్ క్లబ్ బేస్బాల్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ టైటిల్ను పంజాబ్ లయన్స్ జట్టు సొంతం చేసుకోగా, ఫేమస్ బేస్బాల్ క్లబ్ చండీగఢ్, హైదరాబాద్ ఛార్జర్స్ జట్టు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయ
నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. ‘గో డిజిటల్ - గో సెక్యూర్' అనే అంశంతో 2020-2025వ సంవత్సరం వరకు దేశం మొత్తం ఆర్ధిక లావాదేవీలను డిజిటల్ ట్
అల్వాల్ సర్కిల్లో ఆస్తిపన్ను వసూలులో అధికారులు వేగం పెంచారు.. మార్చి 31వరకు గడువు ఇచ్చి.. త్వరగా చెల్లించాలని అవగాహన కల్పిస్తున్నారు. సర్కిల్ పరిధిలో మొత్తం 156 కాలనీ లు, బస్తీలు.. ఇందులో దాదాపు 43,441గృహాలు, అ�
చీమచీటుక్కుమన్నా..తెలిసేలా.. టెక్నాలజీ.. నిరంతర పర్యవేక్షణ, ప్రతి కదలికపై నిఘా..ఇలా అందిపుచ్చుకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ అత్యంత సురక్షితమైన...ప్రశాంతమైన నగరంగా ప్రసిద్ధి చెందుతోంది. అణు�
ప్రజలు నమ్మి గెలిపించారు. ప్రజా ప్రతినిధిని చేశారు. అలాంటి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. సమస్యలరహిత సమాజాన్ని అందించాలి.
ఆర్థికస్వావలంబన దిశ గా దళితులు అడుగులు వేయాలనే తలంపుతో రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలు ప్రక్రియ సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో వేగవంతమైంది. ఈ పథకం అమలుపై కల�
స్పీకర్జీ.. అంటూ.. ప్రభుత్వ, ప్రతిపక్ష, స్పీకర్, వివిధ శాఖల మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు పార్లమెంట్లో ప్రదర్శించే తీరును కండ్లకు కట్టినట్లు అద్భుతంగా ప్రదర్శించారు పోలీసు శిక్షణ అభ్యర్థులు.
సమాజానికి తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపిన పట్టాభిరామ్ తెలుగుజాతి రత్నం, గర్వించదగిన వ్యక్తి అని ఏపీ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో క�