అన్ని విధాలుగా హిమాయత్నగర్ డివిజన్ను తీర్చి దిద్దేందుకు దశల వారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మంగళవారం కింగ్కోఠిలో అర్హులైన 8మంది లబ్ధిదారులకు మంజురైన �
చార్మినార్ అంతర్భాగంలో ఎలక్ట్రికల్ కండక్టర్ల కోసం ఏర్పాటు చేస్తున్న గోతుల్లో రాళ్లు కనిపించాయి. తవ్వకాల్లో సొరంగ మార్గాలు భయట పడ్డాయని, గోతుల్లో కనిపించిన రాళ్లను మెట్లుగా భావించి కొందరు సోషల్ మీడ�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కు మార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సినీనటి లహరి షరి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్క్లో సినీనటి లహరి షరి మంగళవారం మొక్కలు నాటారు.
అనుమానాస్పద స్థితిలో ఓ ఖాదీ స్టోర్ అధినేత మృతి చెందిన ఘటన మంగళవారం నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బి.గట్టుమల్లు కథనం ప్రకారం.. అవంతీనగర్లోని ఎస్వీ మినాశ్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే అ�
తార్నాక డివిజన్లోని ఆర్యనగర్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతను కోరారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో ఆమెకు వినతిపత్రం అందజేశారు.
డ్రగ్స్ మీ భవిష్యత్తును చిత్తు చేస్తుంది.. అలవాటు చేసుకుంటే జీవితం చీకటిమయమే.. విద్యార్థులకు సూచించిన సీపీ సీవీ ఆనంద్ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణమండపంలో అవగాహన సమైక్యంగా డ్రగ్స్ను రూపుమాపాలంటూ ప
ఇలా.. అనేక పథకాలను పేదలకు అందజేస్తూ.. రాష్ట్ర ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలిచి, రాష్ర్టాన్ని దేశంలోనే నం.1 స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా తెలంగాణకు పండుగ వచ్చిం�
విమానంలో వస్తారు...సైకిల్ పై రెక్కీ చేస్తారు...చోరీ సొత్తుతో రైలెక్కి చెక్కేస్తారు. ఇలా నాలుగేండ్లగా దొంగతనాలకు పాల్పడుతూ.. తప్పించుకొని తిరుగుతున్న పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు దొంగలను సోమవారం రాచక�
రూ.1100 కోట్లతో ‘మల్కాజిగిరి’లో అభివృద్ధి పనులు పూర్తి చేశాం రూ.3 కోట్లతో భరత్నగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టాం అందరి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అమోఘం వేదిపై నుంచే బీజేపీ, కాంగ్రెస్
ఆస్తి పన్ను వసూళ్లలో.. ఖైరతాబాద్ జోన్ దూసుకుపోతున్నది. గతేడాది కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో కొంత జాప్యం జరిగినా, చెల్లింపులు మాత్రం యథావిధిగా కొనసాగాయి.
సమస్యలను పరిష్క రించేందుకు తనతో పాటు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు అందరూ అందుబాటులో ఉంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం సనత్నగర్ డివిజన్లోని బాలయ్యనగర్ బస్తీలో మంత్రి �
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) లేఅవుట్లలో ప్లాట్లను విక్రయించేందుకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న బహదూర్పల్లి, తొర్రూర్ ప్రాంతాల్లోన�
ఐటీ పార్కు ఏర్పాటు కానున్న మేడ్చల్ ప్రాంతం అభివృద్ధిలో మరింత దూసుకుపోవడం ఖాయమని, ఐటీ పార్కు శంకుస్థాపన సందర్భంగా ఈ నెల 17న మంత్రి కేటీఆర్ చేపడుతున్న పర్యటనను విజయవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లార�