సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు స్పష్టం చేశారు. పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే నాలుక కోస్తామని హెచ్చరించారు.
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,
గాజులరామారం సర్కిల్ పరిధి, సూరారంలోని శ్రీ కట్టమైసమ్మతల్లి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నగరం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు.
ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరిస్తున్నామని, దీనిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు. ఆదివారం సర్కిల్ కార్యాలయంలో ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరి�
ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీనిని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలలో పనుల అంచనా
పద్మశాలిల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రేటర్ పద్మశాలి సంఘం నూతన కా
ప్రభుత్వాలు సమగ్ర ఆరోగ్య విధానాలు అమలు చేయాలని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బం జారాహిల్స్ రోడ్ నం.12లోని సయ్యద్నగర్ లో నివాసం ఉంటున్న సయీద్ బిన్ మాబ్�
ఎస్సార్నగర్ ఠాణా పరిధిలో ఉన్న బోరబండ ఔట్పోస్ట్ త్వరలో పోలీస్స్టేషన్గా మారనున్నది. రెండు నెలల్లో బోరబండకు పోలీస్స్టేషన్ను కేటాయించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బోరబండలో శనివారం న
కేంద్రప్రభుత్వం దేశంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదని ఎస్ఎఫ్ఐ మండిపడింది. కేంద్రం తక్షణమే తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేసింది.
ఐదేండ్లలోపు పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు ఇచ్చేందుకు చేపడుతున్న ‘మిషన్ ఇంద్రధనుష్' సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. సమయానుకూలంగా వ్యాధి నిరోధక టీకాలు వేసుకోలేని పిల్లలకు ఎంఐ కార్యక్రమంలో టీకాలు ఇస�
గేట్వే ఐటీ టవర్తో హైదరాబాద్ పడమరలో అభివృద్ధి చెందిన ఐటటీ పరిశ్రమ ఉత్తరానికి విస్తరిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో �