గ్రామాలను దిగ్బంధించి, స్థానికులను అరెస్టు చేసి కంపెనీలు ఎలా పెడుతారని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రశ్నించారు. ఒకవేళ కంపెనీలు పెట్టినా వాటిని నడుపగలరా అని నిలదీశారు.
ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకుగాను లగచర్ల వెళ్లిన అధికారులపై రైతులు ఎదురుతిరిగిన ఘటనలో హైడ్రామా నడుస్తున్నది.. అరెస్టుల పరంపర కొనసాగుతుండగా రాత్రికిరాత్రే పరిస్థితులు పూర్తిగా
రాష్ట్రంలో పదేండ్లు ప్రజలను ప్రతీ అంశంపై రెచ్చగొట్టి, వారి మెదళ్లలో విషబీజాలునాటి కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినందుకు ఇవ్వాల తగిన మూల్యం చెల్లించుకోకతప్పని వాతావరణం నెలకొన్నది.
సీఎం సొంత నియోజకవర్గంలోనే అధికారులు అడుగుపెట్టలేని దుస్థితి నెలకొన్నదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ప్రకటనలో పేర్కొన్నారు. లగచర్లలో కలెక్టర్పై దాడి జరగటం దురదృష్టకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్
వికారాబాద్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూ సేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు అధికారులపైకి తిరగబడ్డారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ అక్కడ్నుంచి అధికారులను తరిమేశారు.
బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టా రు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
దళితులు ఎవరైనా చనిపోతే వారిని పూడ్చడానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు స్వార్థపరులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకెవరు లేరు అడ్డం.. అన్నట్లు వారి వ్యవహారం తయారై�
కాకతీయ యూనివర్సిటీ (కేయూ) భూములు కబ్జాకు గురైంది వాస్తవమేనని ప్రభుత్వ సర్వే నిగ్గు తేల్చింది. ఇందుకు సంబంధించి సర్కారు నియమించిన విచారణ కమిటీ ఆరు నెలల క్రితమే నివేదిక సమర్పించింది. మొత్తం 51 ఎకరాలు పరులపా
పాతికేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతున్న రామగుండం-మణుగూరు రైల్వే లైన్ కలగానే మిగిలిపోతుందా? దీంతో ఈ ప్రాంతం కోల్ కారిడార్గా అభివృద్ధి చెందుతుందనే స్థానికుల ఆశలు అడియాశలుగానే ఉండనున్నాయా? అనే అనుమ�
బీఆర్ఎస్ హయాం లో సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాలో భూసేకరణ చేపట్టారు. భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహా రం ప్రభుత్వం అందించింది. కోర్టు కేసులు, చిన్నపాటి కారణాలతో కొంతమందికి పరిహారం అందల
జాతీయ రహదారి 163జీ నిర్మాణానికి జైపూర్ మండలంలో ని ర్వహిస్తున్న భూసేకరణ సర్వే ప్రక్రియ వేగవం తం చేయాలని అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ ఆదేశించారు. బుధవా రం ఆర్డీవో రాములు, తహసీల్దార్ వనజా�
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానూఫ్యాక్చర్ జోన్(నిమ్జ్) ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో భూ సేకరణ చేపడుతున్నది. ఈ భూ సేకరణలో రెవె న్యూ అధికారులు, దళారుల�
నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు బదులు భూమిలివ్వాలని, లేదా బహిరంగ మార్కెట్ ధర ప్రకా రం పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ రైతులు స్పష్టం చేశా