వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ ప్రతిపాదన వెనక్కి తీసుకుంటూ సర్కారు జీవో ఇచ్చింది. కానీ రైతుల నుంచి భూములు సేకరించి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ సభలో తేల్చిచెప్పిన నేపథ్యంలో అధికారు�
Lagcherla | గిరిజన, దళిత పేద రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ చేసిన పోరాటంతో రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చింది. లగచర్ల భూసేకరణను నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఓవైపు తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆర్తనాదాలు పెడుతుంటే.. ప్రభుత్వం మాత్రం నిర్దయగా వ్యవహరిస్తున్నది. లగచర్ల పరిధిలో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వానికి గ�
రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారం మరింత జటిలంగా మారింది. లగచర్ల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచి చెల్లిస్తామని చెప్తున్నా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంలేద�
‘భూ సేకరణ ప్రక్రియలో హడావుడి ఎందుకు.. భూ సేకరణ చట్టం 2013కు లోబడి నిబంధనల ప్రకారం జరుగాలి..’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం దుద్యాల మండలంలోని లగచర్ల, రోటిబండ తండా గ్రామ�
లగచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నది ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనతో రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. లగచర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావ�
22 ఏండ్ల కిందట ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు ఫార్మా కంపెనీల కోసం చేసిన దుర్మార్గపు భూసేకరణ వల్ల వందల మంది దళిత, గిరిజనులు తమ ఇండ్లను, భూమిని, జీవనోపాధిని, సర్వస్వాన్నీ కోల్పోయారు. ఇప
కొహెడలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించాలని తలపెట్టిన పండ్లమార్కెట్కు మంచిరోజులు వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదిగా కొహెడ పండ్ల మార్కెట్ను నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు, చేష్టలు ఏ మాత్రం ప్రజలు హర్షించేలా లేవు. ఆయన నోరు పెద్దగా చేసుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. అసలు మొదలే పెట్టని, మధ్యలో వదిలేసిన హామీలను సైతం తీర్చామని చెప్తూ పాలన�
‘ఫార్మా విలేజ్ల కోసం 1100 ఎకరాలు సేకరిస్తుంటే మీకెందుకు కడుపుమంట?’ అంటూ వేములవాడ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అయితే, సీఎం చెప్తున్నదాంట్లో ఎంతమాత్రమూ నిజం లేదు. ‘సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడితో
రైతులు, ప్రజలకు నష్టం జరగకుండా పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణ చేయాలని, ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ జరపడం అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కొడ�
మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణలో భాగంగా రూ. 205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిం ది. ఈ మేరకు నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్ను సిద్ధం చేయాలని క�
కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు పడిం ది. తెలుగు బిడ్డ రామ్మోహన్ నాయు డు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ ఎయ�
ఏడున్నర కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం కీలక దశకు చేరుకున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైన భూసేకరణకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే గుర్తించిన ఆస్తుల్లో 60 శాతం ఆస్తుల సేక