kongarakalan | మా భూములకు భూములు ఇవ్వాలి లేదంటే ప్రభుత్వం నష్ట పరిహరం పెంచి మా భూములకు రేటు ఇవ్వాలని కొంగరకలాన్ రైతులు డిమాండ్ చేశారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్కిల్ �
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూ నిర్వాసితులకు ఎంత నష్టపరిహారం చెల్లించాలో తేలకుండానే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం చెల్లించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర�
మామునూరు విమానాశ్రయం విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణకు అడ్డంకులు తొలగడం లేదు. భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రజాప్రతినిధులు, భూసేకరణ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం అందజేస్తామని అధికారు
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో ఇకనుంచి ఎలాంటి పంటలను సాగుచేయొద్దని అధికారులు ఆయా గ్రామా ల రైతులకు స్పష్టం చేశారు. ఫార్మాసిటీ కోసం యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద�
నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రెండు ప్రాజెక్టులను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులనీ చెబుతున్నారే తప్పా... పరిహారం, ప్రాజెక్టు వివరాల్లో గోప్యం, స్థానికుల అభిప్రాయాలను పరిగణ�
ఫ్యూచర్సిటీ ఏర్పాటుకోసం ప్రధానమైన గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. రైతులు ఎన్ని అభ్యంతరాలు తెలిపినా భూసేకరణకే ప్రభుత్వం మొగ్గు చూపింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్సిటీ ప్రాజెక్టు ఆదిలోనే అబాసుపాలవుతుంది. ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా పలు చోట్ల రహదారులను విస్తరించాలని నిర్ణయించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పారిశ్రామికవాడకు భూములిచ్చేది లేదని మండలంలోని మొండిగౌరెల్లి గ్రామస్తులు మరోసారి తేల్చిచెప్పారు. శనివారం రాత్రి గ్రామంలో రైతులంతా కలిసి నాయకులు అంజయ్యయాదవ్, తాండ్�
ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు నిర్మించ తలపెట్టిన 18 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్కు అడుగడుగునా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు అందుకున్న వారు భూసేకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకి�
కాంగ్రెస్ సర్కారు పచ్చటి పంట పొలాల్లో మరోసారి పారిశ్రామిక చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శలు ఎదుర్కొంటున్నది. రంగారెడ్డి జిల్లా మొండిగౌరెల్లి గ్రామంలో పారిశ్రామికవాడ కోసమంటూ భూమి సేకర�
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వదలడం లేదు. పారిశ్రామికవాడల ఏర్పాటు పేరుతో వరుసగా భూసేకరణ నోటిఫికేషన్లను జారీచేస్తూ రైతులను ఆందోళనలకు గురిచేస్తున్నది. రం
మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టుకు ఇవ్వమని రైతులు తేల్చి చేప్పారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ రైతు వేదికలో బుధవారం జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు ప్రత్య�