Amberpet Flyover | జాతీయ రహదారులు రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో గోల్నాక నుండి అంబర్ పేట్ వరకు సుమారు రూ. 335 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫె్లైఓవర్ అందుబాటులోకి రావడం మరింత ఆలస్యం కానుంది.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వేకు రైతుల నుంచి అడుగడుగునా నిరసన సెగ తగులుతున్నది. సోమవారం మరోసారి రైతులు పనులను అడ్డుకునేందుకు యత్నించారు. మక్తల్ మండలం కాట్రేపల్లి వద్ద మొదటి దశ పంప్హౌస్ నిర్మాణా
రాష్ట్ర ప్రభుత్వం రామగిరి మండలం రత్నాపూర్లో ఇండస్ట్రియల్ పార్ ఏర్పాటు కోసం భూములు సేకరించడానికి సిద్ధమవుతుండగా.. తమ బతుకులకు భరోసాగా ఉన్న భూములను కాపాడుకోవడానికి గ్రామస్తులు పోరాటానికి సిద్ధమవుతు
నిరుపేదల జీవనోపాధి కోసం ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసినట్టు స్పష్టమవుత్నుది. ఏడాది పాలనలో ప్రాజెక్టుల పేరుతో ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. దళిత, గ�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వేలో భాగంగా పేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలోని దామరగిద్దతండాలో గిరిజనులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రైతు�
Hyderabad | మేడ్చల్, జనవరి31(నమస్తే తెలంగాణ): ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ గుర్తింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే భూసేకరణ ప్రక్రియకు సంబంధించి వచ్చిన అభ్యంత
కేబీఆర్ పార్కు చుట్టూ వాహనాల రద్దీ నియంత్రణ, వాహనదారులు తేలిగ్గా ముందుకు సాగేందుకు వీలుగా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ పనులకు భూ సేకరణ కత్తిమీద సాములా మారింది.
వరంగల్ మహానగరంగా అభివృద్ధి చెందేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. వరంగల్ (మామూనూరు) విమానాశ్రయ భూసేకరణ, ఇతర ప్రణాళికలపై ఐసీసీసీలో సీఎం గురువారం రాత్రి సమీక్ష న
గ్రీన్ఫీల్డ్ రోడ్డు రెండో విడత భూసేకరణ కోసం భారీ పోలీసు బందోబస్తు మధ్య సోమవారం మార్కింగ్ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూసేకరణకు ప్
CM Revant Reddy | ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించా
Industrial Park | భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో 567 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డ�
అది 2016 దూరాడి మాసం... ఎండ సెక చిటపటలాడుతున్న కాలం. తొగుట మండలం మల్లన్నసాగర్ పల్లెలు మంట మీదున్నయి. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వ్యథపరులు కడుపు రగిలి తిరుగుబాటు చేస్తున్న సందర్భం. భూ సేకరణకు వెళ్లిన
ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం అధికారులు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంటతండాల్లో భూసేకరణకు సంబంధించి సర్వే పనులను మంగళవారం ప్రారంభిం�