ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనులకు మోక్షం లభించడంలేదు. మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు పనులకు రెండేండ్ల క్రితమే నిధులు విడుదలై ఉత్తర్వులిచ్చినా ఇంకా ప్రారం
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టు భూముల పంచాయితీ సంక్లిష్టంగా మారుతున్నది. 7.5 కిలోమీటర్ల పొడువైన ప్రాజెక్టు కోసం 1100 ఆస్తులు సేకరించాల్సి ఉన్నా...
భూసేకరణ పేరుతో ఫార్మా భూముల చుట్టూ వేస్తున్న ఫెన్సింగ్తో బంధంచెరువు బందీగా మారనున్నది. ఫార్మాకోసం సేకరించిన భూముల్లోని అటవీ ప్రాంతంలో బంధం చెరువు ఉన్నది. అడవి జంతువులతో పాటు బర్రెలు, గొర్రెలు ఈ చెరువు�
వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతున్నామని, రిజర్వాయర్ పేరిట తమ భూములు తీసుకుంటే ఎట్లా బతికేదని రైతులు అధికారులను నిలదీశారు. భూమికి బదులుగా భూమి ఇప్పించాలని లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెండింతలు పెంచ
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం మక్తల్ మండలం కాట్రేవుపల్లిలో చేస్తున్న భూసేకరణను తమ భూములు మినహాయించాలని కోరుతూ గురువారం నారాయణపేట కలెక్టరేట్కు చేరుకొన్న రైతులు కలెక్టర్ సిక్తాపట్నాయక్క�
kongarakalan | మా భూములకు భూములు ఇవ్వాలి లేదంటే ప్రభుత్వం నష్ట పరిహరం పెంచి మా భూములకు రేటు ఇవ్వాలని కొంగరకలాన్ రైతులు డిమాండ్ చేశారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్కిల్ �
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూ నిర్వాసితులకు ఎంత నష్టపరిహారం చెల్లించాలో తేలకుండానే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం చెల్లించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర�
మామునూరు విమానాశ్రయం విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణకు అడ్డంకులు తొలగడం లేదు. భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రజాప్రతినిధులు, భూసేకరణ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం అందజేస్తామని అధికారు
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో ఇకనుంచి ఎలాంటి పంటలను సాగుచేయొద్దని అధికారులు ఆయా గ్రామా ల రైతులకు స్పష్టం చేశారు. ఫార్మాసిటీ కోసం యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద�
నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రెండు ప్రాజెక్టులను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులనీ చెబుతున్నారే తప్పా... పరిహారం, ప్రాజెక్టు వివరాల్లో గోప్యం, స్థానికుల అభిప్రాయాలను పరిగణ�
ఫ్యూచర్సిటీ ఏర్పాటుకోసం ప్రధానమైన గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. రైతులు ఎన్ని అభ్యంతరాలు తెలిపినా భూసేకరణకే ప్రభుత్వం మొగ్గు చూపింది.