వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పెద్ద శాపంగా మారిందని, ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారు లు ఒక వైపు, పోలీసులు మరో వైపు �
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రేడియల్ రోడ్డుకు రైతులు రెడ్ సిగ్నల్ వేసినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న ఫ్యూచర్సిటీ నిర్మాణానికి ప్రతిపాదిత రోడ్డు కీలకమ�
ఉమామహేశ్వర ప్రాజెక్టు భూసేకరణపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో గందరగోళం చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో నిర్వహించనున్న సదస్సుపై భూనిర్వాసితులకు అధికారులు వారం ముందుగాన�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణానికి తమ భూములిచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. శనివారం నారాయణపేట జిల్లా సింగారంలో నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీవో రాంచందర్ హ�
జిల్లాలో ఆదాయాన్ని సమకూర్చే మార్గాలపై హెచ్ఎండీఏ అన్వేషణ మొదలైంది. ఇందుకోసం మరిన్ని లేఅవుట్లు చేయాలని.. తద్వారా రాబడిని పెంచుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాలను ఎంపిక చేసింది.
అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ అపసోపాలు పడుతోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదు. నాలుగు నెలల కిందట రెవెన్యూ, మెట్రో కలిసి భూసేకరణకు కసరత్
Farmers Demand | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల్లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులుగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
జిల్లాలో వివిధ ప్రజావసరాల పేరుతో ప్రభుత్వం సేకరించే భూసేకరణపై సరైన స్పష్టత లేదని రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున భూసేకరణకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం 2016 భూసేకరణ చట్టంలో మినహాయిం�
ముందు సమాచారం లేకుండా గ్రామసభను ఎలా నిర్వహిస్తారని, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుతో మాలాంటి పేద రైతులకు ఏం లాభం అని గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు అధికారులను నిలదీశారు.
ఎలివేటేడ్ కారిడార్ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ రింగ్రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్ నిర్మాణానికి సంబంధిం
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టంచేశారు. మంగళవారం ఉదయం భూసేకరణకు వచ్చిన రెవెన్యూ అధికారులు, పోలీసులను వారు అడ్డుక�
హైదరాబాద్ మహా నగరంలో వెస్ట్ జోన్... రియల్- నిర్మాణ రంగాలకు స్వర్గధామం. అందునా ఐటీ కారిడార్ను ఆనుకొని ఉన్న భూములంటే బంగారం కంటే విలువైనవి. మరి... అలాంటి భూముల్లో దశాబ్దాల కిందట ప్లాట్లు కొనుగోలు చేసినవా
పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి భూములను సేకరిస్తున్నది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం దుద్యాల, లగచెర్ల, హకీంపేట, పోలెపల్లి, రోటిబండ తండా, పులిచె�
తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రహదారుల అభవృద్ధి కోసం పెండింగ్లో ఉన్న భూ సేకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
గ్రేటర్లో పలు అభివృద్ధి పనులను ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పరిశీలించారు. ముందుగా బంజారాహిల్స్లో జీవీకే మాల్ వద్ద సుమారు రూ. 5 కోట్లతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని, అనంతరం దారుల