మామునూరు విమానాశ్రయ (Mamnoor Airport) భూసేకరణ వ్యవహారం రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నది. ప్రభుత్వం చెల్లించే పరిహారం విషయంలో భూమిని కోల్పోతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు.
రాజీవ్ రహదారి వెంబడి ఆస్తుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ నిర్మాణ పనులకు బ్రేక్ పడినట్లు అయ్యింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల, పోలెపల్లి, రోటిబండతాండ, పులిచెర్లకుంటతండా, హకీంపేట గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది.
తమకు న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు కొడంగల్ ప్రాజెక్టుకు భూములు అప్పగించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. బుధవారం నారాయణపేట జిల్లా దా మరగిద్ద మండలం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల కానుకుర్తి రిజర్వాయర్ బం
నగరంలోని మున్నేరు అభివృద్ధి పనులతోపాటు భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ అభివృద్ధి పనులు, భూ సేకరణ, భూ నిర్వాసితులకు ఇచ్చ�
హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్తో అన్ని సమస్యలే ఎదురవుతున్నాయి. కంటోన్మెంట్ పరిధిలోని భూములు సైతం ఈ ప్రాజెక్టు కింద సేకరణ చేస్తున్న విషయం తెలిసిందే.
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతుల చేత బలవంతంగా ప్రలోభాలతో మోసంతో భూ సేకరణ చేయవద్దని, 2013 భూ సేకరణ చట్టప్రకారం న్యాయమైన పరిహారం అందించి ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష
కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక నిమ్జ్ ప్రాజెక్టు భూసేకరణ ముందుకు సాగడం లేదు. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. భూనిర్వాసితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల నిమ్జ�
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
Yenkepally | దశాబ్దాలుగా సాగుచేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్న భూమిని, ఇప్పుడు ప్రభుత్వం గుంజుకోకుండా రక్షించుకునేందుకు రైతులు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. ఆదమరిచి కునుకు వేసినా.. అధికారులు ఎ
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల వద్ద నుంచి చేపట్టే భూసేకరణలో ఎకరాకు రూ.40 లక్షల పరిహారం ఇస్తేనే ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు ఇస్తామని ఆర్డీవో రాంచందర్నాయక్ రైతుల�
జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణ పనుల కోసం అవసర మైన భూసేకరణ వివరాలు త్వరగా పూర్తిచేయలని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతో గురువారం సం
అసైన్డ్ భూములను రేవంత్ సర్కార్ చెరబడుతోంది. పేద రైతులు, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల పేరిట తిరిగి లాక్కుంటున్నది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్యాల్లో పారిశ్రామిక పార్కు