నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల వద్ద నుంచి చేపట్టే భూసేకరణలో ఎకరాకు రూ.40 లక్షల పరిహారం ఇస్తేనే ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు ఇస్తామని ఆర్డీవో రాంచందర్నాయక్ రైతుల�
జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణ పనుల కోసం అవసర మైన భూసేకరణ వివరాలు త్వరగా పూర్తిచేయలని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతో గురువారం సం
అసైన్డ్ భూములను రేవంత్ సర్కార్ చెరబడుతోంది. పేద రైతులు, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల పేరిట తిరిగి లాక్కుంటున్నది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్యాల్లో పారిశ్రామిక పార్కు
వన మహోత్సవం లక్ష్య సాధనకు కృషిచేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. అందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వన మహోత�
ఓఆర్ఆర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా అప్పట్లో హెచ్ఎండీఏ సమీపంలోనే భూ సేకరణ చేసి.. ప్లాట్ల అభివృద్ధి కోసం పనులను కాంట్రాక్టర్కు అప్పగించి చేతులు దులుపుకొన్నది. రైతులు, నిర్మాణదార
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కేవలం మాటలకే పరిమితమైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్�
పరిహారం, రహదారి వెడల్పు తేలకుండానే హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ముందుకు సాగుతుండటంతో.... రాజీవ్ రహదారి బాధితులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపుగా భావించే మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ ప్రక్రియ ఎంతకీ ముందుకు సాగడం లేదు. ఎయిర్పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎడతెగని �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాలనుకుంటున్న ఫోర్త్సిటీకి అడుగడుగునా అడ్డంకులెదురవుతున్నాయి. ఫోర్త్సిటీ నిర్మాణంలో భాగంగా ముందుగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం �
‘మార్పు’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంతకంటే మించి ఏమున్నది గర్వకారణం? రోజుకో కూల్చివేత... వారానికో బలవంత భూసేకరణ తప్ప! ఇది నిజం. పట్టణం, పల్లె అనే తేడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడుగుల
పరిశ్రమల ఏర్పాటు ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజనుల భూములు కాజేసేందుకు యత్నిస్తున్నది. ఇండస్ట్రియల్ పార్కు ముసుగులో అసైన్డ్ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతు�
సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో ఇండస్ట్రియల్ పార్కుకు భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సాధారణంగా రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు నెలలు, సంవత్సరాలు సమయం తీసుకునే
రైల్వేలైన్ కోసం భూ సేకరణ జాబితాలో అతని భూమి లేకున్నా సేకరించి, పరిహారాన్ని మరొకరికి ఇచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లేలోవెలుగు చూసింది. తన భూమి మళ్లీ ఆన్లైన్లో ఎక్కి�