Samsthan Narayanpur | గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను పోలీస్ బెటాలియన్ పేరుతో స్వాధీనం చేసుకొనేందుకు స్కెచ్ వేసింది.
Vikarabad | కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న చెలగాటం... అమాయక రైతులకు భూ సంకటంగా మారింది. ఇందిరమ్మ రాజ్యంలో దశాబ్దాల కిందట నిరుపేద రైతులకు ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ రెండున్నరేండ�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ విలువైన భూములు లాక్కోవద్దంటూ పరిగి మండలం రాపోల్ గ్రామ రైతులు బుధవారం పరిగి -షాద్నగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డు మధ్యలో కట్టెలు వేసి మం టలు పెట్టి రహదారిపై బైఠాయి
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో మరో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల కిందట చేవెళ్ల మండలంలోని ఆలూరులో 1,240 ఎకరాలకు నోటి�
కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో మరో భూసేకరణ కు తెరలేపింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల క్రితం చేవెళ్ల మండలం ఆలూరులో 1,240 ఎ�
రంగారెడ్డిజిల్లాలో భూసేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. వారి భూములే టార్గెట్గా వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫ
Telangana | రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ భూదాహం ఇప్పట్లో తీరేలా లేదు. లగచర్ల మొదలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పేదల భూములే లక్ష్యంగా ప్రభుత్వం భూపంజా విసురుతూ వస్తున్నది. తాజాగా చేవెళ్ల మండలం ఆలూరు రైతుల న�
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, భూ సేకరణకు సహకరించాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాల�
రాష్ట్రంలోని పలు రహదారుల నిర్మాణ అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. అనుమతుల జారీలో కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జాప్యం చేయడమే ఇందుకు కారణం. దీంతో ఆయా రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనల సమయంలో వేసిన అంచ�
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగం గా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లపై రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపుతున్నదని మాజీ మంత�
Land acquisition | జిల్లాలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలంటే భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అన్యాయం చేస్తూనే ఉన్నది. అభివృద్ధి పనులంటూ భూములను బలవంతంగా లాక్కుంటున్నది. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని లగచర్ల రైతులు ఫార్మా కంపెనీల ఏర
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్త ర భాగం నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖ