NIMZ | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో నిమ్జ్ (NIMZ) ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారంలో బాధిత రైతులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
Adilabad Industrial Park | అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కొని తమ బతుకులను ఆగం చేయొద్దని ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో బుల్లెట్ట్రైన్ లొల్లి మొదలైంది. శంషాబాద్ కేంద్రంగా ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వాటిని నడిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక లైన్ల కోసం శంషాబాద్, కందుకూరు, యాచారం మండలా�
బీఆర్ఎస్ సర్కారు పాలనలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవతో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణం జరిగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న �
మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ఇటీవల చేపట్టిన భూసేకరణపై గ్రామానికి చెందిన రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. భూసేకరణ అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం సర్పంచ్ రమాదేవి ఆధ్వర్యంలో రైతులు, గ్రామస�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ప్రతిపాదిత టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రాజెక్ట్ కోసం అవసరమైన 66 ఎకరాల భూసేకరణకుగాను జిల్లా కలెక్టర్ కార్
తాండూర్ మండలం బెల్లంపల్లి ఏరియా పరిధిలోని ప్రతిపాదిత మహావీర్ ఖని ఓపెన్కాస్ట్ కోసం భూసేకరణకు అన్ని పత్రాలనూ సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బు�
Revanth Reddy | ఇండస్ట్రియల్ పార్కుల భూ సేకరణపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం వహిస్తే బదిలీలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు.
ప్రాణాలు పోయినా సారవంతమైన భూములు నిమ్జ్ ప్రాజెక్టుకు ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ బాధిత రైతులు స్పష్టం చేశారు. నిమ్జ్ ప్రాజెక్టు అధికారులకు వ్యతిరేకంగా మంగళ�
Bahadurguda Land Acquisition | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బహదూర్గూడలో చేపడుతున్న భూసేకరణ వ్యవహారంలో హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.
Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో అర్ధరాత్రి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష నిర్వహిస్తున్న బహదూర్గూడ రైతులను అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకున్నారు.
Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం శనివారం జరిగిన భూసేకరణ ప్రక్రియ పోలీసుల అత్యుత్సాహంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన చేపడుతు
Patlolla Karthik Reddy | బహదూర్గూడలో 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ సర్కార్ బలవంతంగా స్వాధీనం చేసుకుంటుండగా అడ్డుకున్నందుకు మహిళలు, గ్రామస్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ నేత పట
Land Acquisition | ‘ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ కోసం సహకరించేది లేదు. మా వివరాలు అందించేది లేదు. ఎలాంటి పత్రాలు రాసి ఇవ్వబోం.. తాతలకాలం నుంచి భూములు దున్నుకుంటూ బతుకుతున్నం. ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ క�
సిద్దిపేట జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, కక్ష సాధింపు చర్యలతో అభివృద్ధి పనులన్నీ కుంటుపడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట కలెక్టరేట్లో జరిగి�