బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టా రు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
దళితులు ఎవరైనా చనిపోతే వారిని పూడ్చడానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు స్వార్థపరులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకెవరు లేరు అడ్డం.. అన్నట్లు వారి వ్యవహారం తయారై�
కాకతీయ యూనివర్సిటీ (కేయూ) భూములు కబ్జాకు గురైంది వాస్తవమేనని ప్రభుత్వ సర్వే నిగ్గు తేల్చింది. ఇందుకు సంబంధించి సర్కారు నియమించిన విచారణ కమిటీ ఆరు నెలల క్రితమే నివేదిక సమర్పించింది. మొత్తం 51 ఎకరాలు పరులపా
పాతికేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతున్న రామగుండం-మణుగూరు రైల్వే లైన్ కలగానే మిగిలిపోతుందా? దీంతో ఈ ప్రాంతం కోల్ కారిడార్గా అభివృద్ధి చెందుతుందనే స్థానికుల ఆశలు అడియాశలుగానే ఉండనున్నాయా? అనే అనుమ�
బీఆర్ఎస్ హయాం లో సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాలో భూసేకరణ చేపట్టారు. భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహా రం ప్రభుత్వం అందించింది. కోర్టు కేసులు, చిన్నపాటి కారణాలతో కొంతమందికి పరిహారం అందల
జాతీయ రహదారి 163జీ నిర్మాణానికి జైపూర్ మండలంలో ని ర్వహిస్తున్న భూసేకరణ సర్వే ప్రక్రియ వేగవం తం చేయాలని అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ ఆదేశించారు. బుధవా రం ఆర్డీవో రాములు, తహసీల్దార్ వనజా�
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానూఫ్యాక్చర్ జోన్(నిమ్జ్) ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో భూ సేకరణ చేపడుతున్నది. ఈ భూ సేకరణలో రెవె న్యూ అధికారులు, దళారుల�
నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు బదులు భూమిలివ్వాలని, లేదా బహిరంగ మార్కెట్ ధర ప్రకా రం పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ రైతులు స్పష్టం చేశా
ఆరాంఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్ పనులకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో కలిసి గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మ�
Hyderabad | అదో జీవనది. దానికి ఇరువైపులా ఎక్స్ప్రెస్వేలు, వాక్వేలు, సైకిల్ ట్రాక్లు, పార్కులు, ప్లాజాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, గ్లోబల్ ఆర్కిటెక్చరల్ స
రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన నడుస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీని కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణను వ్యతి
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం భూసేకరణకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. సదాశివపేట మండలం పెద్దాపూర్, కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామాల మీదుగా 65వ జాతీయ రహదారిపై నిర్మించనున్న సర్కిల్కు ఇరు గ్రామాల అన్నద�
బోరు, బావుల కింద రెండు, మూడు పంటలు పం డే పచ్చని భూములను ఫార్మాసిటీకి ఇచ్చేందుకు సంగారెడ్డి జిల్ల న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన రైతులు నిరాకరిస్తున్నారు.
‘జిల్లాలోని రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొండ పోచమ్మసాగర్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ కింద భూ నిర్వాసితులకు చేపలు పట్టుకు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టాలని చూస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొం�