నాగ్పూర్-విజయవాడ జాతీయ రమదారి 163( గ్రీన్ఫీల్డ్) కు సంబంధించి భూ సేకరణలో ప్రజలకు ఇ బ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేలా చ ర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి వికాస్ రాజ్ అన్నారు.
పాతనగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఆస్తుల సేకరణ కత్తిమీద సాముగా మారనుంది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టకేలకు ఒక అడుగు ముందు పడింది. ఎంజీబీఎస్ నుంచి చార్మినార్, శాలి
రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ఆర్) భూసేకరణపై సంగారెడ్డి జిల్లాలోని రైతులు తిరగబడుతున్నారు. ఆర్ఆర్ఆర్కు భూ ములు ఇచ్చేదిలేదని రైతులు ఆందోళనకు దిగుతున్నా రు. విలువైన తమ భూములను సేకరించవద్దని సర్వే
మార్కెట్ ధర చెల్లించాకే తమ భూములను త్రిబుల్ఆర్ నిర్మాణానికి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో త్రిబుల్ ఆర్ నిర్మాణానికి భూసర్వే చేయడాన
సంగారెడ్డి జిల్లా న్యా ల్కల్ మండలం నిమ్జ్ పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే భూసేకరణ చేపట్టిన విష యం తెలిసిందే. అందులోభాగంగానే మండలంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతం లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల పరిధ�
వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్)కు గ్రహణం పట్టింది. నిధుల లేమితో భూసేకరణ జరగక నిర్మాణ పనులు నిలిచిపోయాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మం రోడ్డులోని ఆర్టీఏ ఆఫీస్ జంక్షన్ నుంచి నర్సంపేట రోడ్డు మీద�
“మా అమ్మ కమలాదేవి పేరు మీద బోయపల్లి శివారులో 41 గుంటలు ఉండె. ఎన్హెచ్-363లో పోయింది. ఆ భూమికి చదరపు మీటరుకు రూ.350 చొప్పున రూ.17 లక్షల పరిహారం ఇచ్చిన్రు. మా పక్కన ఉన్న భూమి వాళ్లకు మాత్రం చదరపు మీటరుకు రూ.1317 ఇచ్చిన్
“మూడేళ్లలో మూసీని థేమ్స్ తరహాలో డెవలప్ చేస్తాం. ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీతో హైదరాబాద్కు వన్నెతీసుకువస్తాం. విశ్వనగరానికి ప్రతీకగా, ప్రపంచ స్థాయ�
కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు టౌన్షిప్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆమె మెగా టెక్స్టైల్ పార్కు భూసేకరణ పురోగత�
దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై ఖమ్మం ధంసలాపురం వద్ద ఏర్పాటుచేయాల్సిన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్లో సమీక్షించారు. రెండు డిజైన్లను సమ�
రంగారెడ్డి జిల్లా గౌరెల్లి నుంచి భద్రాది కొత్తగూడెం వరకు చేపడుతున్న జాతీయ రహదారి -930 నిర్మాణంలో భాగంగా భూ సేకరణకు జాతీయ రహదారుల సంస్థ ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ చేసింది.
జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎకువ పరిహారం వస్తుం దో అంత మొత్తం రైతులకు దకేలా చూడాలని చెప్పారు.
కేబీఆర్ పార్కు చుట్టూ నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రోడ్ టన్నెల్ చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రణాళిక కార్యరూపంలోకి రావడం అసాధ్యమేనని ఓ అంచనాకు వచ్చారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్థాయీ సంఘం సమావేశం జరగనున్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
భూసేకరణలో అక్ర మాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులు వరంగల్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) సిడాం దత్తును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాల