RRR | హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.
నిలిచిపోయిన భూసేకర�
రెవిన్యూ సమస్యలు త్వరితగతిన పరిషరించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. యంత్రాంగమంతా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ధరణి, రిజిస్ట్రేషన్లు, భూసేకరణ, బల్ సమస్యలు తదితర అంశ�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిమిత్తం 8 గ్రామాల ముంపు వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమల్లో భాగంగా నిర్మాణం చేయబోయే కాలనీ నిమిత్తం 102 ఎకరాల సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రచురణ కోసం రాసిన లేఖ ప్రతిని అంద�
భూసేకరణలో ఎదురవుతున్న సవాళ్లతోనే ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టులో (Bullet Train Project) జాప్యం జరుగుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు.
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులు, తాసిల్దార్లను ఆదేశించారు.
Minister Errabelli Dayakar Rao | పాలకుర్తి నియోజకవర్గంలోని కోలన్పల్లి, మల్లంపల్లిలో జేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టును 15 సం�
ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 151 కిలోమీటర్లకు గెజిట్లు విడుదల అలైన్మెంట్ ఖరారయ్యాక మరో గెజిట్! హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం �
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 6 : జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోత�
నల్లగొండ : త్వరలో సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల �
ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం | ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం కెనాల్స్కు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.