ప్రజలకు పారదర్శకమైన.. సత్వర సేవలందించాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీలో పరిధిలో శుక్రవారం నుంచి వార్డుస్థాయి పాలన మొదలు కానున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ఆలోచనతో వార్డుస్థాయి పరిపాలనక�
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ (Group-1 Prelims) పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది.
Tunnel Aquarium | హైదరాబాద్ నగరం గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని సరికొత్త అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్ పో-2023కి వేదిక అయ్యింది. కూకట్పల్లిలో మెట్రో మాల్ ఎదరుగా ఉన్న ట్రక్ పార్కింగ్ మైదానంలో ఈ అండర్ వాటర్
రాజధాని హైదరాబాద్ను (Hyderabad) అకాల వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుమెలు మెరుపులతో మంగళవారం సాయంత్రం మొదలైన వాన (Rain) రాత్రంతా కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిన వానతో లోతట్టు ప్రాంతాలు జల�
Hyderabad | కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సైకిల్ వినియోగానికి జీహెచ్ఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, శేరిలింగంపల�
కూకట్పల్లి 8వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి బొమ్మతి భవానీని సస్పెండ్ చేస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పట్టించ�
Hyderabad | యజమానికి తెలియకుండా అపార్టుమెంట్లోని మూడు ఫ్లాట్స్లను అద్దెకిచ్చి యాజమానిని భయబ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వ�
కూకట్పల్లిలో (kukatpally) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కూకట్పల్లి ప్రశాంత్నగర్ (Prashanth Nagar) పారిశ్రామిక వాడలో (Industrial park) ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి.
నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కాలనీలు బస్తీలలో పలుచోట్ల థీమ్ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లోని కూకట్పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్కు చెందిన మూడు బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
Bhogi | రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్ని దేవుడిని