కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొదటి జాబితా విడుదల చేసినప్పటి నుంచే చాలా మంది ఆశావహులు నిరుత్సాహానికి గురయ్యారు. చాలా మందిలో అగ్గి రాజుకున్నట్టు అయ్యింది. కొత్త ముఖాలకు టికెట్లు ఇవ్వడంతో నిప్పు అంటుకున్న
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం పక్కా అని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్కు చెందిన బూత్ కమిటీ �
హైదరాబాద్ నగరంలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పేద ప్రజల అభివృద్ధి గీటురాయిగా పనిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పది సంవత్స రాలుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న�
హైదరాబాద్లో మరోసారి ఐటీ (IT) దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి నగరంలోని పలు కంపెనీలతోపాటు వ్యక్తుల ఇండ్లలో ఆదయపు పన్ను శాఖ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు.
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటంలో మంత్రి కేటీఆర్ సంపూర్ణ అంకితభావంతో పనిచేస్తున్నారని లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అన్నారు. ఆయన అంకితభావానికి, చిత్తశుద్ధికి తాను ఫిదా అయ్యానని చెప్పారు. హైదరా�
LuLu Mall | యూఏఈకి చెందిన రిటెయిలర్ సంస్థ లులు గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభానికి సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఐట
జలమే మానవాళికి జీవనాధారం. అందుకే వాననీటి సంరక్షణపై జలమండలి అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కుకు ఇటీవల విపరీతంగా తాకిడి పెరిగింది.
కూకట్పల్లిలో మోరీస్ గ్యారేజెస్ (ఎంజీ) మోటార్స్ కార్ షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలో ఉన్న ఎంజీ కార్ షోరూమ్ల సరసన మూసాపేట గోద్రెజ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్స్ కార్ షోరూం వచ్చి చే
తరచుగా చెత్తవేసే ప్రాంతాలు (జీవీపీ)లను క్రమంగా తగ్గించేలా చర్యలు వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లు, వైద్యాధిక�
దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దళితులను వ్యాపారాల్లో రాణించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎ�