కాంగ్రెస్లో కుమ్ములాటలు ముదిరి పాకానపడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్కు మద్దతుగా సోమవారం కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బాలాజీనగర్, బోయి
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి.. అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. �
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొదటి జాబితా విడుదల చేసినప్పటి నుంచే చాలా మంది ఆశావహులు నిరుత్సాహానికి గురయ్యారు. చాలా మందిలో అగ్గి రాజుకున్నట్టు అయ్యింది. కొత్త ముఖాలకు టికెట్లు ఇవ్వడంతో నిప్పు అంటుకున్న
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం పక్కా అని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్కు చెందిన బూత్ కమిటీ �
హైదరాబాద్ నగరంలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పేద ప్రజల అభివృద్ధి గీటురాయిగా పనిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పది సంవత్స రాలుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న�
హైదరాబాద్లో మరోసారి ఐటీ (IT) దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి నగరంలోని పలు కంపెనీలతోపాటు వ్యక్తుల ఇండ్లలో ఆదయపు పన్ను శాఖ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు.
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటంలో మంత్రి కేటీఆర్ సంపూర్ణ అంకితభావంతో పనిచేస్తున్నారని లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అన్నారు. ఆయన అంకితభావానికి, చిత్తశుద్ధికి తాను ఫిదా అయ్యానని చెప్పారు. హైదరా�
LuLu Mall | యూఏఈకి చెందిన రిటెయిలర్ సంస్థ లులు గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభానికి సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఐట
జలమే మానవాళికి జీవనాధారం. అందుకే వాననీటి సంరక్షణపై జలమండలి అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కుకు ఇటీవల విపరీతంగా తాకిడి పెరిగింది.
కూకట్పల్లిలో మోరీస్ గ్యారేజెస్ (ఎంజీ) మోటార్స్ కార్ షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. నగరంలో ఉన్న ఎంజీ కార్ షోరూమ్ల సరసన మూసాపేట గోద్రెజ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎంజీ మోటార్స్ కార్ షోరూం వచ్చి చే