MLA Krishna Rao | కాముని చెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ పనులను(STP construction) వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు.
హిందూజా గ్రూప్ సంస్థ జీవోసీఎల్.. కూకట్పల్లిలో భారీ ఎత్తున ఉన్న తమ భూమిని అమ్మేస్తున్నది. రూ.3,402 కోట్లకు దాదాపు 264.50 ఎకరాల స్థలాన్ని విక్రయించేందుకు జీవోసీఎల్ సిద్ధమైంది.
పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించే ధైర్యం గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తల ఊపే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ఆగం అవుతుందని హెచ
హైదరాబాద్లోని వనస్థలిపురంలో (Vanasthalipuram) టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం వనస్థలిపురంలోని సుష్మ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది.
ప్రాణం ఉన్నం త వరకు కార్యకర్తలను మరువలేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు. గురువారం బాలానగర్ డివిజన్ వినాయక్నగర్లోని కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి కార్యాలయం వద్ద ఏర్పాటు చేస�
జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిర్దేశించిన ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని వందశాతం సాధించే దిశగా కూకట్పల్లి జోన్ రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆస్తిపన్ను వ�
Jewellery Store | ప్రముఖ ప్రీమియం జ్యుయెలరీ బ్రాండ్ అయిన ‘దేవీ పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్స్క్లూజివ్ జ్యుయెలరీ’ తన కొత్త స్టోర్ను హైదరాబాద్ కూకట్పల్లిలోని PNR ఎంపైర్లో ప్రారంభించింది. అందాల సినీ తార కాజల్
గ్రేటర్లో జనసేనకు నిరాశే ఎదురైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలిసి పనిచేశాయి. అందులో భాగంగా జనసేన పలు నియోజకవర్గాల్లో పోటీలో నిలిచింది. కాగా గ్రేటర్లో కూకట్పల్లి స్థానంలో జనసేన అభ్�
అసెంబ్లీ ఎన్నికలు మరో రెండ్రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, జనసేన పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. కేపీహెచ్బీ కాలనీ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మల మోహన్కుమార�
KTR | హైదరాబాద్ అభివృద్ధి చెన్నై నుంచి రజినీకాంత్కు అర్థమైంది.. కానీ ఇక్కడున్న ప్రతిపక్ష గజినీలకు అర్థమైతలేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కూకట్పల్లి ని�
KTR | తెలంగాణతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్న లక్షలాది మంది బిడ్డలకు ఒక కల్పతరువు లాగా, అన్నంపెట్టే అమ్మ లాగా హైదరాబాద్ ఇవాళ అందర్నీ అక్కున చేర్చుకుందని బీఆర్
గ్రేటర్ కాంగ్రెస్లో రోజుకో రీతిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి.. అంతా బాగానే ఉందని పెద్దలు పైకి గొప్పలు చెప్పుకుంటుంటే..క్షేత్రస్థాయిలో మాత్రం శ్రేణులు తలలు పగిలేలా తన్నుకుంటున్నారు.
కాంగ్రెస్లో కుమ్ములాటలు ముదిరి పాకానపడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్కు మద్దతుగా సోమవారం కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బాలాజీనగర్, బోయి
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి.. అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. �