MLC Kavitha | కూకట్పల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసం
కూకట్పల్లిలో రూ.90 లక్షలతో స్కూల్ నిర్మాణం సొంత నిధులతో నిర్మించిన ఎమ్మెల్సీ నవీన్కుమార్ బాలానగర్, ఆగస్టు 30: నేటి బాలలు ఎంత చక్కగా చదువుకుంటే రేపటి సమాజం అంత పటిష్టంగా, నిర్మాణాత్మకంగా ఉంటుంది. అనుకు�
కేపీహెచ్బీ కాలనీలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన హోండా యాక్టివాను తస్కరించేందుకు యత్నించిగా.. కుక్కల అరుపులతో స్థానికులు అప్రమత్తమై దొంగను పట్టుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ప్రజలకు కల్లారా కనబడుతున్నదని.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం �
Kukatpally | కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని సాయిబాబానగర్లో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.
కూకట్పల్లి కాదు..బంగారుపల్లి.. రాముడి దయ వల్ల భాగ్యనగరానికి కూకట్పల్లి కేంద్రం అయిందని త్రిదండి రామానుజ చిన జీయర్స్వామి పేర్కొన్నారు. సోమవారం కూకట్పల్లి రామాలయంలో ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలకు ఆయన �
కూకట్పల్లి సీతారామచంద్రస్వామి (రామాలయం)లో జరుగుతున్న ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సోమవారం సీతారామచంద్రస్వామివారి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివ�
జైనుల కాలంలో నిర్మించిన కూకట్పల్లి రామాలయానికి శతాబ్దాల ఘనచరిత్ర ఉన్నది. ఆలయంలో నెలకొని ఉన్న శిలా శాసనాల ద్వారా ఇంతటి చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. 436 ఏండ్ల చరిత్ర కలిగి ఉన్న రామాలయ ప్రతిష్టను నగరం నలుమూ
కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఏర్లీబర్డ్ ఆఫర్కు అనూహ్య స్పం దన లభిస్తుంది. ఏప్రిల్ 30లోగా ఈ ఏడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లిస్తే 5శాతం రాయితీని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిస�
ఏడేండ్ల కిందటి వరకు వ్యూహంలేని రహదారులతో పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్తో భాగ్యనగరి వాసులు చుక్కలు చూశారు. గమ్యం చేరాలంటే గంటల సమయం పట్టేది. ఇంధన ఖర్చు తడిసి మోపెడయ్యేది. కానీ స్వరాష్ట్రంలో ఆ పరిస్థి�
అసమర్థ బీజేపీ సర్కా రు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అడ్డూఅదుపు లేకుండా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్య�
హైదరాబాద్ : కూకట్పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. శాతవాహననగర్లో గోడకూలడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నీటి ట్యాంక్ గోడ కూలి శిథిలాలు మీదప�
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగలించి తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్తున్ని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు