కేపీహెచ్బీ కాలనీ, జనవరి 31: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని నిజాంపేట రోడ్డులో ఉన్న హోలిస్టిక్ దవాఖానలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. రాత్రి పదకొండున్నర ప్రాంతంలో సెల్లార్ న�
మియాపూర్ : కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నా…ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు సంక్షేమాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రాబోయే రోజులలోనూ మరిన్�
KPHB colony | కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఓ బైకును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ జగన్మోహన్ రెడ్డి దుర్మరణం చెందాడు.
Nani | హైదరాబాద్ కూకల్ పల్లిలోని ప్రముఖ సినీ థియేటర్ శిపపార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని ఈ థియేటర్తో
మియాపూర్ : నియోజకవర్గంలోని కాలనీలన్నింటా మౌలిక వసతులను కల్పించి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నెలకొన్నా ప్రజా సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ముందు
మియాపూర్ : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని గెలుపోటములు పక్కకు పెట్టి క్రీడల్లో తప్పకుండా భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్
మియాపూర్ : నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను తాగునీరు, డైనేజీ, విద్యుత్, సౌకర్యవంతమైన రహదారుల వంటి మౌలిక వసతుల పరంగా ప్రథమ స్థానంలో నిలపటమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాం
ప్రారంభించిన సినీ నటి కృతిశెట్టి హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కూకట్పల్లిలో అత్యాధునిక వసతులతో అతిపెద్ద ప్రాంగణంలో ఏర్పాటైన జేసీ బ్రదర్స్ వస్త్ర షోరూంను సినీ నటి కృతిశెట్టి ప�
హోటల్ గదిలో వైద్యుడు చంద్రశేఖర్ ఆత్మహత్య | కూకట్పల్లిలోని ఓ హోటల్ గదిలో ఆర్ చంద్రశేఖర్ అనే వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్వస్థలం మెదక్. చంద్రశేఖర్ స్థానికంగా చిన్న పిల్లల వైద్యుడిగా పని చే�
బాలానగర్ : ఫతేనగర్ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఫతేనగర్ డివిజన్లో రూ. 2.39 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకు
అల్లాపూర్ : కూకట్పల్లి నియోజకర్గాన్ని సమస్యలు లేని నియోజకర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకర్గంలో పరిధిలోనీ అల్లాపూర్ డివిజన్ లో రూ.8.31 కోట్లతో చేపడుతున్�
కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జండా పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణ�
అల్లాపూర్ :మోతీనగర్ ఎక్స్టెన్షన్ లో శివరామాంజనేయ దేవాలయం పునర్నిర్మాణానికి దాతలు పుచ్చా శ్రీరామ్మూర్తి కుంటుంబ సభ్యులు రూ.20 లక్షలు విరాళంగా అందించిన్నట్లు ఆలయ కమిటి సభ్యుడు రమేష్ అయ్యంగార్ తెలిపార