భూ క్రయవిక్రయాల్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన స్లాట్ విధానాన్ని రద్దు చేసి.. పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు మంగళవార�
Kothagudem | కొత్తగూడెం పట్టణంలోని గాజుల రాజంబస్తీలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, ప్రతీరోజు నీటిని విడుదల చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకురాలు బాలశెట్టి సత్యభ�
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందిన వారు సంవత్సరానికి కనీసం వంద మస్టర్లు కూడా హాజరు కావడం లేదని, ఇకపై విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని గని ఏజెంట్ బూర రవీందర్ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ ప్రకారం రాజీవ్ యువ వికాసం యూనిట్లు మంజూరు చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ మోదుగు జోగారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలె
కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం దాస్ తండా గ్రామపంచాయ
పేదింటి యువతులకు రూ.1,00,116తోపాటు అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తులం బంగారం ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని క
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులకు ఉరితాళ్లు వంటివని, వాటి అమలును అడ్డుకునేందుకే మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వివిధ జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చినట్లు కా�
గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకూబ్ షావలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయత�
ఎన్నికల సమయంలో ఇంటి పట్టాలు ఇస్తానని ఎమ్మెల్యే ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని, జీఓ నం.76 ద్వారా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ జైభీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కార్యదర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ సమాజంలో సగభాగానికి పైగా ఉన్న బీసీలను మిగతా ఎస్టీ, మైనారిటీలను ప్రభుత్వం భాగస్వామ్యం చేయకపోవడం అత్యంత బాధాకరమని రాజ్యాంగ ర�
అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణకు ఆ పార్టీ కార్యకర్తల నుండి నిరసన సెగ తగిలింది. మహ్మద్నగర్ గ్రామానికి చెందిన రాజోలు అనే కాంగ్రెస్ కార్యకర్తను గత నెలలో అధికార పార్టీకి చెందిన మరో వర్గం కార్యకర్తలు దాడ�