రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అఖిల భారత ఐక్య రైతు సంఘం కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి కిశోర్ అన్నారు. శనివారం పట్టణంలోని సంఘ
Kothagudem | గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు, సాయంత్రం వేళ కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా సేదతీరేందుకు ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రకృతి వనాలను(పీపీవీ) ఏర్పాటు చేసింది.
కొత్తగూడెం పట్టణ నడిబొడ్డున ఉన్న రాజీవ్ పార్క్ లో దొంగలు పడ్డారు. ఖరీదైన ఎల్ఈడీ లైట్లు చోరీకి గురవుతున్నా ఇప్పటి వరకు సంబధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.
కేంద్రం నుండి రావాల్సిన పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలం నుండి అనుమతులు రావాల్సి ఉందని, అనుకున్న సమయంలో అనుమతులు వస్తే రెండు నెలల్లో వెంకటేశ్ గని ఓపెన్ కాస్ట్ ప్�
హైదరాబాద్లోని అల్వాల్లో (Alwal) దారుణం చోటుచేసుకున్నది. వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కనకయ్య, రాజమ్మ దంపతులు అల్వాల్లో నివసిస్తున్నారు. కనకయ
ఎండనక, వాననక కష్టపడి పనిచేస్తే తమకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వడం లేదని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న 10.5 మెగావాట్స్ సోలార్ పవర్ స్టేషన్ గేటు ముందు కాంట్రాక్ట్ �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem) చండ్రుగొండ మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ గోదాంలో వరి రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. క్వింటాలకు తరుగు కోసం మిల్లర్లు 5 నుంచి 7 కిలోలు డిమాండ్ చేయడంపై రైతుల అసంతృప్త�
ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, కొత్తగూడెం రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్కు ఈ ఏడాది శ్రమశక్తి అవార్డు లభించడం ఆయన కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెస�
భూ క్రయవిక్రయాల్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన స్లాట్ విధానాన్ని రద్దు చేసి.. పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు మంగళవార�
Kothagudem | కొత్తగూడెం పట్టణంలోని గాజుల రాజంబస్తీలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, ప్రతీరోజు నీటిని విడుదల చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకురాలు బాలశెట్టి సత్యభ�
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందిన వారు సంవత్సరానికి కనీసం వంద మస్టర్లు కూడా హాజరు కావడం లేదని, ఇకపై విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని గని ఏజెంట్ బూర రవీందర్ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ ప్రకారం రాజీవ్ యువ వికాసం యూనిట్లు మంజూరు చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ మోదుగు జోగారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలె
కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న ఓ యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. టేకులపల్లి మండలం దాస్ తండా గ్రామపంచాయ