సింగరేణి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించింది. 24 భూగర్భ గనులు, 18 ఉపరితల గనులు మొత్తంగా 42 గనులను కలిగి ఉంది. దాదాపుగా 40
మధ్య భారతంలోని అమాయక ఆదివాసీ గిరిజనులపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా యుద్ధం ప్రకటించి హత్యాకాండకు పాల్పడుతున్నారని, ఈ చర్యలను దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని వామపక్ష, విపక్షాల నాయకులు పిలుపుని�
‘ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర మరువలేనిది. రాష్ట్ర సాధన కోసం ఆయన ఎత్తుగడలు, వాక్చాతుర్యంతో హింసకు తావు లేకుండా శాంతియుత పద్ధతుల్లో రాష్ర్టాన్ని సాధించారని చెప్పడంలో అతి�
Ramavaram | రామవరం, జూన్ 1: మొక్కలు నాటడం అంటే దేవుడికి సేవ చేసినట్లేనని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అన్నారు. వన మహోత్సవంలో భాగంగా ఆదివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకేవోసీ యార్డ్పై వన మహోత్సవం కా
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అత్యుత్తమ ఆస్తి చక్కని చదువు సంస్కారాలే అని మౌలానా ముఫ్తీ యాకుబ్ అన్నారు. శనివారం రామవరం జామా మసీదులో నెల రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో ఎస్సీ మహిళలకు టైలరింగ్లో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా డైరెక్టర్ వెంకటరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా�
మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇటు వ్యాపారులు, అటు ప్రజలు ఇబ్బందులుపడకుండా ఉండేందుకు, ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు ముగింపు పలికేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే చోట వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకున�
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుడు చెప్యాల రాజేశ్వర్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం భద్రాచలం రాముల వారి దర్శన కోసం వచ్చిన ఆయన లక్ష్మిదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి �
రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అఖిల భారత ఐక్య రైతు సంఘం కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి కిశోర్ అన్నారు. శనివారం పట్టణంలోని సంఘ
Kothagudem | గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు, సాయంత్రం వేళ కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా సేదతీరేందుకు ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రకృతి వనాలను(పీపీవీ) ఏర్పాటు చేసింది.
కొత్తగూడెం పట్టణ నడిబొడ్డున ఉన్న రాజీవ్ పార్క్ లో దొంగలు పడ్డారు. ఖరీదైన ఎల్ఈడీ లైట్లు చోరీకి గురవుతున్నా ఇప్పటి వరకు సంబధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.