చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని బామ్ సెఫ్ నేషనల్ క్యాడర్, తెలంగాణ ఇంచార్జ్ నల్ల శ్రీధర్ అన్నారు. ఆదివారం రామవరం లోని ఎస్సిబి నగర్ మోడర్న్ ఇక్రా స్కూల్లో జరిగిన బామ్ సెఫ్ క్యాడర్ క్యాంపులో ఆయన ముఖ్య �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని నలబండ బోడు గ్రామంలో జూలూరుపాడు ప్రెస్ క్లబ్ సీనియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా �
Bonalu Festival | ఆషాడ మాసం ఆఖరి ఆదివారం పురస్కరించుకొని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతాలలో పండుగ వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా గ్రామ దేవత అయిన వేల్పులమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించ
విద్యుత్ కేబుల్ను చోరీ చేసి దాని నుంచి కాపర్ను తీస్తున్న క్రమంలో ఎస్ అండ్ పి సి సిబ్బంది రైడ్ చేయడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి సింగరేణి కొత్తగూడెం ఏరియా జీకే ఓసిలో చోటుచేసుక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ (Chandrugonda) మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత నెల రోజులుగా అన్నదాతలు వానల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు జల్లులు వస్తుండుతో పంటలు ఎండిపోయే పరిస�
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని పలు మండలాల్లో, పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం, వెండి, నగదులను దొంగిలించిన దొంగను సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడితోపాటు, ద�
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడంలోని ప�
ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించన 11.27 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 12.23 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 109 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు కొత్తగూడెం ఏరియా జనర
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 9వ తేదీన కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకు�
మాదక ద్రవ్యాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం
నిర్వహణ లేమితో కొత్తగూడెం ప్రగతి మైదానం అస్తవ్యస్థంగా తయారైంది. ప్రగతి మైదానంలో గత ఆదివారం ఎంతో ఉత్సాహంగా "సండే బ్రిక్స్ ఛాలెంజ్” లో భాగంగా బ్రిక్స్ తయారు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి పంచాయతీ కోసగుంపులో పోడు భూముల్లో విత్తనాలు విత్తుతున్న ఆదివాసీ మహిళలపై ఈ నెల 20న అటవీ శాఖ అధికారులు చేసిన దాడి ఘటనకు సంబంధించి మరిన్ని అంశాలు వెలుగ