తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అత్యుత్తమ ఆస్తి చక్కని చదువు సంస్కారాలే అని మౌలానా ముఫ్తీ యాకుబ్ అన్నారు. శనివారం రామవరం జామా మసీదులో నెల రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో ఎస్సీ మహిళలకు టైలరింగ్లో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా డైరెక్టర్ వెంకటరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా�
మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇటు వ్యాపారులు, అటు ప్రజలు ఇబ్బందులుపడకుండా ఉండేందుకు, ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు ముగింపు పలికేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే చోట వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకున�
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుడు చెప్యాల రాజేశ్వర్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం భద్రాచలం రాముల వారి దర్శన కోసం వచ్చిన ఆయన లక్ష్మిదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి �
రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అఖిల భారత ఐక్య రైతు సంఘం కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి కిశోర్ అన్నారు. శనివారం పట్టణంలోని సంఘ
Kothagudem | గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు, సాయంత్రం వేళ కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా సేదతీరేందుకు ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రకృతి వనాలను(పీపీవీ) ఏర్పాటు చేసింది.
కొత్తగూడెం పట్టణ నడిబొడ్డున ఉన్న రాజీవ్ పార్క్ లో దొంగలు పడ్డారు. ఖరీదైన ఎల్ఈడీ లైట్లు చోరీకి గురవుతున్నా ఇప్పటి వరకు సంబధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.
కేంద్రం నుండి రావాల్సిన పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలం నుండి అనుమతులు రావాల్సి ఉందని, అనుకున్న సమయంలో అనుమతులు వస్తే రెండు నెలల్లో వెంకటేశ్ గని ఓపెన్ కాస్ట్ ప్�
హైదరాబాద్లోని అల్వాల్లో (Alwal) దారుణం చోటుచేసుకున్నది. వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కనకయ్య, రాజమ్మ దంపతులు అల్వాల్లో నివసిస్తున్నారు. కనకయ
ఎండనక, వాననక కష్టపడి పనిచేస్తే తమకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వడం లేదని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న 10.5 మెగావాట్స్ సోలార్ పవర్ స్టేషన్ గేటు ముందు కాంట్రాక్ట్ �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem) చండ్రుగొండ మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ గోదాంలో వరి రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. క్వింటాలకు తరుగు కోసం మిల్లర్లు 5 నుంచి 7 కిలోలు డిమాండ్ చేయడంపై రైతుల అసంతృప్త�
ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, కొత్తగూడెం రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్కు ఈ ఏడాది శ్రమశక్తి అవార్డు లభించడం ఆయన కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెస�