Kothagudem | రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని నెల రోజుల పాటు పొడగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ
వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం కొత్తగూడెం �
జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీఓఏ క్లబ్ నందు బుధవారం రాత్రి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియే
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పాత కొత్తగూడెం పాఠశాలలోని విద్యార్థులకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి గురువారం నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం అర్ధరాత్రి చర్ల మండలంలోని క్రాంతిపురం మడకం భద్రయ్య కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్) జే వి ఆర్ ఓ సి, కిష్టారం ఓసిలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిం
చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని బామ్ సెఫ్ నేషనల్ క్యాడర్, తెలంగాణ ఇంచార్జ్ నల్ల శ్రీధర్ అన్నారు. ఆదివారం రామవరం లోని ఎస్సిబి నగర్ మోడర్న్ ఇక్రా స్కూల్లో జరిగిన బామ్ సెఫ్ క్యాడర్ క్యాంపులో ఆయన ముఖ్య �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని నలబండ బోడు గ్రామంలో జూలూరుపాడు ప్రెస్ క్లబ్ సీనియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా �
Bonalu Festival | ఆషాడ మాసం ఆఖరి ఆదివారం పురస్కరించుకొని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతాలలో పండుగ వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా గ్రామ దేవత అయిన వేల్పులమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించ
విద్యుత్ కేబుల్ను చోరీ చేసి దాని నుంచి కాపర్ను తీస్తున్న క్రమంలో ఎస్ అండ్ పి సి సిబ్బంది రైడ్ చేయడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి సింగరేణి కొత్తగూడెం ఏరియా జీకే ఓసిలో చోటుచేసుక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ (Chandrugonda) మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత నెల రోజులుగా అన్నదాతలు వానల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు జల్లులు వస్తుండుతో పంటలు ఎండిపోయే పరిస�
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని పలు మండలాల్లో, పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం, వెండి, నగదులను దొంగిలించిన దొంగను సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడితోపాటు, ద�