విశ్వకర్మలు అద్భుత మైన నైపుణ్యం కలవారని, తమలోని అద్భుతమైన కలను ఎన్నో శతాబ్దాల కిందటే ప్రపంచానికి చాటి చెప్పారని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గాజుల రామచందర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరంలో ఉగ్రవాద చర్యలపై అనుమానం ఉన్న ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా రైడ్ నిర్వహించి సోదాలు చ�
రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు (Mahila Shakti Canteens) ప్రారంభించి ప్రతీ మహిళను కోటీశ్వరురాలును చేస్తా.. ప్రతీ మహిళకు రుణసదుపాయం కల్పిస్తా.. వారందరికీ అండగా ఉంటా, ఆదుకుంటా.. ఇది సాక్షాత్తు సీఎం రేవంత్రెడ�
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఘోరంగా విఫలం అయ్యారని, ఫలితంగా రైతులు నష్ట ఊబిలోకి నెట్టివేయబడుతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా �
కొత్తగూడెం ప్రభుత్వ ఖాజీ రషీద్ ఖాన్ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి తొలగించినట్టు అహలే సున్నత్వల్ జమాత్ జిల్లా చైర్మన్ ఎం ఏ.రజాక్ తెలిపారు.
అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపంతో సమాజాన్ని సంస్కరించే ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం �
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం పంజాబ్ గడ్డకు చెందిన మైలారం జై కుమార్ (23) బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేండ్ల క్రితం జై కుమార్ హైదర�
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్లోని కొన్ని గ్రామాలను కలిపి నూతనంగా మే నెల చివరి వారంలో కొత్తగూడెం కార్పోరేషన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కార్పొరేషన్ ఏర్పడ్డాక అభివ
ప్రజలకు రహదారి భద్రత, చైతన్యం కల్పించడంలో భద్రాచలం రవాణా శాఖ యూనిట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీజీఓస్ భద్రాద్�
Singareni | సింగరేణి సంస్థ అందిస్తున్న సోలార్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ లను తీసుకొని ఎక్కడ వాటి అవసరత ఉన్న ప్రదేశాలలో అమర్చుకొవాలి అని డైరెక్టర్ (పి&పి) కే. వెంకటేశ్వర్లు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా ఆళ్లపల్లి మండలం భూసరాయిలో దారుణం చోటుచేసుకున్నది. మంత్రాల నెపంతో మడకం బీడ అలియాస్ రాజు అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడిచేశారు.
కేసీఆర్ దార్శనికతతో నిర్మించిన ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు.