కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో సంఘ చైర్మన్ మండె వీరహనుమంతరావు రైతులకు కీలక సూచనలు చేశారు. సంఘం నుంచి రుణాలు తీసుకుని ఇప్పటికీ వడ్డీ
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని ఐఓబి బ్యాంక్ సింగరేణి బ్రాంచ్ ఎదుట గత పది రోజుల క్రితం ఒక పాన్ డబ్బా వెలిసింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా బడ్డీ కొట్టు డబ్బని తీసుకువచ�
అంబేద్కర్నగర్కు చెందిన ఇనగంటి నాగరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం టూ టౌన్ పోలీస్స్టేషన్లో నిర్వహించి
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండలోని గుండ్ల�
కొత్తగూడెం కార్పొరేషన్ అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారుల ఒంటెద్దు పో�
ఎండలు మండిపోతున్న వేళ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా కొత్తగూడెం పట్టణంలోని 29వ డివిజన్ పరిధిలో గల న్యూ గొల్లగూడెంలో మరో నూతన బోర్ ఏర్పాటు చేశారు. డా.అలీ బాబా ఇంటి ముందు డివిజన్ కార్ప
90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా “వాయిస్ ఆఫ్ నేషన్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో 3కే వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్ను జిల�
పాల్వంచ పట్టణంలోని నెహ్రూ నగర్లో గల కొత్తగూడెం గిరిజన బాలికల డిగ్రీ కళాశాల (TGTWRDC Girls Kothagudem)లో ఐటీసీ ఎంఎస్కే (ITC MSK), ప్రథమ్ స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ (Pratham Skilling Ecosystem) సహకారంతో..
ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి ముగ్గురు కూలీలు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ నవభారత్ ఏరియా కేసీఆర్ నగర్కు చెందిన బానోత్ భద్రు(57) మూడురోజులుగా కొత్తగూడెం రుద్రంప
రుద్రంపూర్, ఏప్రిల్ 10 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల క్వార్టర్స్ కౌన్సిలింగ్ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం పట్ల ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని కొత్తగూడెంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్ను
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రూ.20 లక్షలు ప్రకటించారు. �
రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో ఈ ప్రభుత్వానికి ఒక అవగాహన ఉన్నదా? అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ప్రస్తుతం జర్నలిస్టులు అన్యాయమైన జ�
కొత్తగూడెం కార్పొరేషన్లో గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కమిషనర్ సుజాత అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించార