మండలంలోని రాఘవపేట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కుంచెపు గాయత్రి డిగ్రీ చదవడానికి హైద్రాబాద్ లోని కోఠి ఉమెన్స్ కళాశాలలో సీటు సాధించింది. యాన్ని పంపించారు.
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సోమవారం ఆకస్
అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ కోరారు. డిపో కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని త
కోరుట్ల పట్టణంలోని ముక్కాస్ ఫంక్షన్ హల్లో శనివారం మాస్ట్రో జూనియర్ కళాశాల ఫ్రేషర్స్ ఫేస్ట్- 2025 పేరిట స్వాగతోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని పిఆర్బిఎం జూనియర్ కళాశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు అరచేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చే
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి పేర్కొన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణ�
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావే
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకోని గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేతులకు గోరింటాకు పెట్టుకుని విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు సందడ
Doctors | ప్రముఖ వైద్యులు బిధాన్ చంద్ర రాయ్ జయంతి (డాక్టర్స్ డే)ని పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.
రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటిసారి గా కోరుట్ల పర్యటనకు వచ్చిన ఎస్సి, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు శనివారం కోరుట్లలో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ క�
దేశ భవిష్యత్తు నవతరం, యువతరం చేతుల్లోనే ఉందని, ఆడవాళ్లు మగవాళ్లు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు తమ ప్రతిభను చాటుకొని ఉద్యోగాల్లో రాణించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణ�
పట్టణ శివారులోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్�
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా రవీందర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెక్రెటరియేట్లో విధులు నిర్వహించిన రవీందర్ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా పదోన్నతిపై వచ్చారు. అంతకుముందు ఇక్కడ పని చేసిన క
రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ను బుధవారం సందర్శించిన ఎస్పీకి మెట్ప�