బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే నేతన్నలకు పునర్ వైభవం వచ్చిందని, నేత కార్మికులకు చేతినిండా పని కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నార�
ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి గల్ఫ్ వెళ్లిన ఓ వ్యక్తి అర్ధాంతరంగా చనువు చాలించాడు. చాలా రోజుల తర్వాత సెలవుల్లో స్వగ్రామానికి బయల్దేరిన అతను ఇంటికి చేరేలోపే అనారోగ్యంతో ప్రాణాలు వదిలాడు.
Tragedy | తీర్ధయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ... తిరిగిరాని లోకానికి వెళ్లిన ఘటన కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది.
కోరుట్ల పట్టణానికి చెందిన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, వెల్ఫేర్స్ అసోసియోషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మ్యాకల సాయిశ్వరీ బహుజన సాహిత్య అకాడమీ 'ఉమెన్ లీడర్ షిప్' నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు.
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్రాస్ ఐఐటీ ఆన్లైన్ కంప్యూటర్ కోర్సులకు ఎంపికైనట్లు పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు చాప లక్ష్మీనారాయణ సోమ
కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక కట్టడాలైన కోరుట్ల గడి బురుజులు, కోనేరు, స్థలాలను అన్యక్రాంతం కాకుండా పరిరక్షించాలని కోరుతూ పట్టణానికి చెందిన అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ సత్య ప్రసాద్ కు సోమవ�
కోరుట్ల పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్, చికెన్ సెంటర్లలో ఆదివారం మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. ఈసందర్భంగా ఆయా తిను బండారాల షాపుల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు నిల్వ ఉన్న ఆహర ప
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు సవాల్ విసురుకోవడంతో ఒక్కసారిగా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా విషయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్ర�
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు బోధనాభ్యాసనలో లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించాలని స్కూల్ కాంప్లెక్స్ స్టేట్ రిసోర్స్ పర్సన్ కటుకోజ్వల మనోహరి చారి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల�
పట్టణంలోని కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సోమవారం నాషా ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పొగాకు హానికారక ప్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల నుంచి కొత్త బస్టా
కోరుట్లలో అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కంకర తేలి రాకపోకలకు ఇబ్బంది కరంగా మారాయి. మోస్తారు వర్షానికే అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా తయారయ్యాయి. గతుకులు, గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం ప్రాణ సంకట�
మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నీరు లీకేజై వృథాగా పోతోంది. వర్షాల నేపథ్యంలో లీకేజవుతున్న మిషన్ భగీరథ నీరు కలుషితమవుతుండడంతో పట్టణంలోని ఆయా కాలనీలో మిషన్
కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్డు ఆదర్శనగర్ మూలమలుపు వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆదర్శనగర్ మూలమలుపు వద్ద కారు ట�
పారిశుధ్య పనుల్లో అలసత్వం పనికిరాదని, పకడ్బందీ స్వచ్ఛత పనులు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్యర్యంలో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులు అదనపు కలెక్టర్ బుధ�