రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజాపాలన చేతకావడం లేదని, అన్ని వర్గాల వారిని మభ్యపెడుతూ తెలివిగా ముందుకెళ్తున్నాడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చ
ఏదైనా సాధించాలనే తపన పట్టుదలతో పాటు తగిన విధంగా శ్రమిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని కోరుట్ల కు చెందిన దురిశెట్టి విజయకుమార్ నిరూపించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మెట్ పల్లి లోని ఆర్డీవో కార్యాలయంలో జూనియ
మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ స్వాతి లక్ష్మణ్ పేర్కొన్నారు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్తు పరివార్ అభియాన్ �
కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు లు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు బకాయి పడ్డ స్కాల�
అమరుల పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సినారే కళాభవనంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వం గత మూడేళ్లుగా బకాయి పడ్డ విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులతో పాటు కళాశాలలకు చెందిన ఫీజు రీయంబర్స్మెంట్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు �
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో టాక్టర్ బోల్తా పడి మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ కాటిపెల్లి రాదశ్రీ-శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలో గల శ్రీ దుర్గా దేవాలయంలో నిర్వహించే దేవి శరన్నవరాత్రోత్సవాల కరపత్రాన్ని సోమవారం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈనెల 22 నుం
కోరుట్ల పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గల వృద్ధాశ్రమం సమీపంలో సోమవారం పొలం గట్టుపై వెళుతున్న రైతులు భారీ సైజు పామును గుర్తించారు. ఈ మేరకు ఆ పామును రక్తపింజరుగా గుర్తించిన రైతులు చాకచ�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకులు ఎంఐఎం అధినేత సలావోద్దీన్ ఓవైసీని కలిసి ఆదివారం వినతి పత్రం అందజేశారు.
కోరుట్ల, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.