సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో యూనిటీ మార్చ్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహనీయుల చిత్రపటాలకు పూలమ
కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారిని మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిస
పట్టణాభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ కోరుట్లలో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు వార్డులలో మున్సిపల్ అధికారులు, మ�
TGSRTC Bus : ఇటీవల ప్రైవేట్ ట్రావెస్ బస్సులు, ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవ్వడం ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తోంది. చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని మరవకముందే మరొక ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు తృటిలో ప్రమ�
నిర్మల్ కోర్టు ప్రాంగణంలో న్యాయవాది పుట్ట అనిల్ కుమార్ పై పోలీస్ దాడిని నిరసిస్తూ కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు.
కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలకు మంజూరైన రూ.37.40 కోట్ల యూఐడీఎఫ్ అభివృద్ధి నిధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
అలవికాని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై పాలన సాగిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 143 మంద�
కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్స్ లో శనివారం శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు అరుణోదయ వైభవం 2025 పేరిట ఏర్పాటు చేసిన స్వాగతోత్సవ వేడుకలు అలరించాయి. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యా�
కోరుట్ల పట్టణంలో శనివారం నిర్వహించిన బీసీల బంద్ విజయవంతమైంది. బంద్ సందర్బంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితం కాగా ప్రయాణ ప్రాంగణం బోసిపోయింది. ఆ�
కోరుట్ల పట్టణంలో శనివారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక సాయి రామ దేవాలయంల�
కోరుట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఏడుగురు యువకులు గాయపడ్డారు. పట్టణంలోని సర్వర్ నగర్కు చెందిన ఏడుగురు యువకులు మారుతీ నగర్ ప్రాంతంలో చాయ్ తాగేందుకు కారులో బయల్దేరారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు కంప్యూటర్ అభ్యాసన ప్రక్రియను మెరుగు పరుచుకోవాలని జిల్లా విద్యాధికారి రాము అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, రశ్మీధర్ తేజ బీఎడ్ కళాశాలలో రాయికల్, కథలాపూర్, కోరుట్ల, భ