సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ లక్ష్యమని కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఉల్లాస్( నవ భారత అక్షరాస్యత కార్యక్రమం) పై మండలంలోని 15 గ్రామాలకు చెంద�
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు అన్నారు. బుధవారం పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆయన విలేకరులతో మా�
వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం ఆయన కోరుట్ల పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు.
కోరుట్ల పట్టణవాసులు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమానికి హజరైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుం
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని కార్గిల్ చౌక్ జాతీయ రహదారి పై నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర�
కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు తమ స్వహస్తాలతో తయారు చేసిన రాఖీని ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. రక్షాబంధన్ సందర్భంగా ముందస్తు వేడుకలను గురువా�
రాజకీయాల్లో హుందాతనంతో మెలగాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై స్పందిస్తే బూతులు తిడుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారు�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే నేతన్నలకు పునర్ వైభవం వచ్చిందని, నేత కార్మికులకు చేతినిండా పని కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నార�
ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి గల్ఫ్ వెళ్లిన ఓ వ్యక్తి అర్ధాంతరంగా చనువు చాలించాడు. చాలా రోజుల తర్వాత సెలవుల్లో స్వగ్రామానికి బయల్దేరిన అతను ఇంటికి చేరేలోపే అనారోగ్యంతో ప్రాణాలు వదిలాడు.
Tragedy | తీర్ధయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ... తిరిగిరాని లోకానికి వెళ్లిన ఘటన కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది.
కోరుట్ల పట్టణానికి చెందిన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, వెల్ఫేర్స్ అసోసియోషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మ్యాకల సాయిశ్వరీ బహుజన సాహిత్య అకాడమీ 'ఉమెన్ లీడర్ షిప్' నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు.
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్రాస్ ఐఐటీ ఆన్లైన్ కంప్యూటర్ కోర్సులకు ఎంపికైనట్లు పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు చాప లక్ష్మీనారాయణ సోమ
కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక కట్టడాలైన కోరుట్ల గడి బురుజులు, కోనేరు, స్థలాలను అన్యక్రాంతం కాకుండా పరిరక్షించాలని కోరుతూ పట్టణానికి చెందిన అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ సత్య ప్రసాద్ కు సోమవ�