ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ఓటడిగే నైతిక హక్కు లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చ
భవన నిర్మాణ రంగ కార్మికులు లేబర్ కార్డును సద్వినియోగం చేసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రా�
MLA Dr. Sanjay | మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.
గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీఏ రఘువరణ్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, లక్ష్మిదేవిపల్లి, నాగునూర్ గ్రామాల్లో మంగళవారం పర్యటించి ఉపాధి హామీ పనుల నిర్వహ
పెగడపల్లి మండల బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా అరవల్లి సర్పంచ్ ఉప్పలంచ భవాని-లక్ష్మణ్ ఎన్నికయ్యారు. మంగళవారం పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం మండల కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేయాలని స్టేట్ టీ�
నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని పలు కిరాణా షాపులు, స్వీట్ హోమ్, టిఫిన్ సెంటర్లు, బేకరీ షాప�
జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ బీ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ప్రకటించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణ�
కోరుట్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద
స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. సోమవారం వివేకానంద జయంతోత్సవాల్లో భాగంగా పట్టణంలోని కల్లూరు రోడ్డు వద్ద గల వివేకానంద విగ్రహనికి �
జగిత్యాల జిల్లాలో ఒంటరిగా ఉన్న సీనియర్ సిటీజేన్స్(వృద్ధుల)కోసం బైపాస్ రోడ్డులో వయో వృద్ధుల సంక్షేమ శాఖ తరఫున డే కేర్ సెంటర్ ను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సారంగాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం మండల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించారు.
కోరుట్ల పట్టణంలో ని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు..స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన