సీఎం రేవంత్ రెడ్డి వద్ద సరుకు లేదు.. సబ్జెక్టు లేదు.. నోరు తెరిస్తే అంతా బూతు పురాణాలే అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే�
మహిళా సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని, ఫుడ్ పేస్టివల్ ద్వారా మహిళ సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులు విక్రయించి ఆదాయాన్ని పొందుతారని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు.
మద్యం మత్తులో యువత మద్యానికి బానిసై రోడ్లపై పడిపోవడం సాధారణంగా మారింది. కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లోని ఓ సినిమా థియేటర్ ముందు మద్యం తాగిన మైకంలో ఇద్దరు యువకులు రోడ్డు పక్కన మద్యం మత్తులో పడిపోయి ఉన్
మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఓపెన్ జిమ్, గొర్రె పల్లి గ్రామంలో నూతన జీపీ కార్యాలయ భవ�
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పట్టణ శివారులోని కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు వందరోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల�
జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తిరుపతి నాయక్ అన్నారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
జగిత్యాల జిల్లా న్యాయమూర్తి రత్న ప్రభావతిని కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి జ్ఞాపికతో సత్కరించారు.
కోరుట్లలో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ�
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కోరుట్లలోని వేములవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుంచి, నంది చౌక్, గాంధీ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గడి బురుజు, డైమండ్ హోటల్, కొత్త బస్�
పట్టణంలోని మెట్పల్లి రోడ్డు జాతీయ రహదారి పక్కన గల బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రం సమీపంలో భారీ విగ్రహాన్ని మరోచోటికి తరలిస్తున్న క్రమంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను �
రుట్ల పట్టణంలో ఆదివారం విషాదం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని తరలించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందగా 8మంది తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మెట్పల్లి రోడ్డుల
క్షపై చిలుకు జనాభా కలిగిన కోరుట్ల పట్టణంలో గత ఏడాది కాలంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పని చేయడం లేదు. టీయూ ఎఫ్ఐడీసీ నిధులు రూ. 25 లక్షలతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలం�
పారిశుధ్య కార్మికులు, మహిళ సంఘాల సభ్యురాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆన్నారు.