కోరుట్లలో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ�
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కోరుట్లలోని వేములవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుంచి, నంది చౌక్, గాంధీ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గడి బురుజు, డైమండ్ హోటల్, కొత్త బస్�
పట్టణంలోని మెట్పల్లి రోడ్డు జాతీయ రహదారి పక్కన గల బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రం సమీపంలో భారీ విగ్రహాన్ని మరోచోటికి తరలిస్తున్న క్రమంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను �
రుట్ల పట్టణంలో ఆదివారం విషాదం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని తరలించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందగా 8మంది తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మెట్పల్లి రోడ్డుల
క్షపై చిలుకు జనాభా కలిగిన కోరుట్ల పట్టణంలో గత ఏడాది కాలంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పని చేయడం లేదు. టీయూ ఎఫ్ఐడీసీ నిధులు రూ. 25 లక్షలతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలం�
పారిశుధ్య కార్మికులు, మహిళ సంఘాల సభ్యురాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆన్నారు.
పట్టణంలోని శ్రీనివాసరోడ్డు కాలనీకి చెందిన జాల హరీష్ అనే యువకుడు బుధవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గురువారం పరామర్శించారు.
భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలకు నిలయాలుగా సరస్వతి శిశు మందిరాలు నిలుస్తాయని విద్యాభారతీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీసరస్వతి శిశు మందిరం పాఠశాలలో న
Traffic Signals | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలంకారప్రాయంగా మారాయి. పట్టణంలోని నంది చౌరస్తా, కల్లూరు రోడ్డు క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిగ్నల్స్ ఏర్పా
కథలాపూర్ మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య పుట్టిన రోజు వేడుకలు శనివారం జరిగాయి. కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై నాగం భూమయ్యతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు నైను సైతం అంటూ ఓ నవ వధువు పెళ్లి దుస్తుల్లో వచ్చి మొక్కను నాటి ఆదర్శంగా నిలిచింది. కోరుట్ల మున్సిపల్ అనుబంధ గ్రామం ఎఖీన్ పూర్ కు చెందిన శనిగరపు మాళవిక పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరి
భూ భారతి చట్టంతో భూమి సమస్యలు పరిష్కారం అవుతాయని కోరుట్ల ఆర్డీవో దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. కథలాపూర్ మండలం దూలూరు, బొమ్మెన గ్రామాల్లో భూ భారతి చట్టంపై గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన �
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) ప్రకటించిన అవార్డులకు కోరుట్ల బల్దియా ఎంపికైంది. గురువారం హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కా�
తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పెడరేషన్ �