ముంబై: ఒక వ్యక్తిని భార్య, కుమారుడు కలిసి హత్య చేశారు. అనంతరం బిల్డింగ్ 7వ అంతస్తు నుంచి అతడి మృతదేహాన్ని కిందకు విసిరేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం జరిగింది. అంబోలి ప్రాంతానికి చెందిన 54 ఏండ్ల �
లక్నో: ఉద్యోగం నుంచి తొలగించినందుకు కక్ష పెంచుకున్న ఇద్దరు వ్యక్తులు వైద్యుడి కుమారుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఛతారి పోలీస్ స్టేషన్ పర�
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మరణించిన జొమాటో డెలివరీ వ్యక్తి కుటుంబానికి ఆ సంస్థ పది లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఢిల్లీకి చెందిన జొమాటో ఫుడ్ డెలివరీ మ్యాన్ సలీల్ త్రిపాఠి బైక్ను, మద్యం మత్తులో
first time female infiltrator was killed International Border | ఆర్ఎస్పురా ప్రాంతంలో ఓ మహిళా పాకిస్తాన్కు చెందిన చొరబాటుదారురాలిని ఆర్మీ హతమార్చింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను
గుమ్మడిదల : బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. మరో రెండు సంవత్సరాల బాలుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది
సూర్యాపేట జిల్లా: అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సూర్యాపేట వాసి నరేంద్రుని చిరు సాయి మృతి చెందాడు. జాబ్ ముగించుకొని రూమ్ కి వెళ్తున్న సమయంలో కార్ ను టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రంగా మంచు కుర�
గుర్రంపోడు, నవంబర్ 22: అమెరికాలో రో డ్డు దాటుతుండగా కారు ఢీ కొని నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండ లం తెరాటిగూడెంకు చెందిన మండలి శేఖర్ (28) గురువారం మృతిచెందాడు. అమెరికా వెళ్లిన కొడుకు ఆర్థికంగా ఎదిగి వస్తాడన�
సిమ్లా: అమెరికాలో ఉంటున్న భారత సంతతి టెక్కీ, మెక్సికన్ డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన అంజలి రయోత్, భర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవతో కలిసి కాలిఫోర్నియాలోని శాన్ జ
రాగిముద్దలో విషం కలిపి కుటుంబాన్నే బలితీసుకున్న బాలికచిత్రదుర్గ, అక్టోబర్ 19: ఆమె వయసు 17 ఏండ్లు. బాల్యమంతా అమ్మమ్మ, తాతయ్యల వద్ద గడిచింది. మూడేండ్ల కిందటే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆమెకు సోదరుడు, సోదర�
లండన్: బ్రిటన్ రాజధాని లండన్లో ఒక ఉపాధ్యాయురాలు హత్యకు గురైంది. స్నేహితుడ్ని కలిసేందుకు ఆమె పబ్కు నడిచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 28 ఏండ్ల సబీనా నెస్సా లండన్లో టీచర్గా పని చేస్తున్నది. ఈ నెల 17న రాత్ర�
జైపూర్: సైదాబాద్లోని సింగరేణి కాలనీలో జరిగిన దారుణ ఘటన రాజస్థాన్లో రిపీట్ అయ్యింది. పొరుగున్న ఉండే 20 ఏండ్ల వ్యక్తి ఏండేండ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన స్�