న్యూఢిల్లీ: కారు, బైక్ ఢీ కొన్న ఘటనలో జొమాటో డెలివరీ వ్యక్తితోపాటు ఇద్దరు యువతులు మరణించారు. ఈశాన్య ఢిల్లీలోని షాకర్పూర్లో శనివారం అర్థ రాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువతులు, వారి కుటుంబానికి చె
మధ్యప్రదేశ్లోని షాదోల్ జిల్లాలో గజరాజుల విధ్వంసం కొనసాగుతోంది. అడవి ఏనుగుల దాడిలో మరో ముగ్గురు మరణించడంతో జిల్లాలో ఈ తరహా ఘటనల్లో మరణించిన వారి సంఖ్య రెండు రోజుల్లో ఐదుకు పెరిగింద�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పలిమెల- కామన్ పల్లి ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పలిమెల మండల క�
BSF | పంజాబ్లోని అమృత్సర్ బీఎస్ఎఫ్ శిబిరంలో జవాన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. తోటి జవాన్లపై మరో జవాన్ కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు సైనికులు చనిపోయారు. అమృత్సర్ సమీపంలోని ఖాసా బెటాలియన్
ముంబై: ఒక వ్యక్తిని భార్య, కుమారుడు కలిసి హత్య చేశారు. అనంతరం బిల్డింగ్ 7వ అంతస్తు నుంచి అతడి మృతదేహాన్ని కిందకు విసిరేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం జరిగింది. అంబోలి ప్రాంతానికి చెందిన 54 ఏండ్ల �
లక్నో: ఉద్యోగం నుంచి తొలగించినందుకు కక్ష పెంచుకున్న ఇద్దరు వ్యక్తులు వైద్యుడి కుమారుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఛతారి పోలీస్ స్టేషన్ పర�
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మరణించిన జొమాటో డెలివరీ వ్యక్తి కుటుంబానికి ఆ సంస్థ పది లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఢిల్లీకి చెందిన జొమాటో ఫుడ్ డెలివరీ మ్యాన్ సలీల్ త్రిపాఠి బైక్ను, మద్యం మత్తులో
first time female infiltrator was killed International Border | ఆర్ఎస్పురా ప్రాంతంలో ఓ మహిళా పాకిస్తాన్కు చెందిన చొరబాటుదారురాలిని ఆర్మీ హతమార్చింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను
గుమ్మడిదల : బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. మరో రెండు సంవత్సరాల బాలుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ సంఘటన గుమ్మడిదల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది
సూర్యాపేట జిల్లా: అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సూర్యాపేట వాసి నరేంద్రుని చిరు సాయి మృతి చెందాడు. జాబ్ ముగించుకొని రూమ్ కి వెళ్తున్న సమయంలో కార్ ను టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రంగా మంచు కుర�
గుర్రంపోడు, నవంబర్ 22: అమెరికాలో రో డ్డు దాటుతుండగా కారు ఢీ కొని నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండ లం తెరాటిగూడెంకు చెందిన మండలి శేఖర్ (28) గురువారం మృతిచెందాడు. అమెరికా వెళ్లిన కొడుకు ఆర్థికంగా ఎదిగి వస్తాడన�