వర్షం పడుతుందని రోడ్డు పక్కన ఆగిన ఓ యువకుడిని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడుకు చెందిన జే. తరునాస్ వినోద్ (25) ఓ కంపెనీలో జూనియర్
వివాహేతర సంబంధం కారణంగా నిండు ప్రాణం బలైంది. ఈ ఘటనలో బాధితుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన ఈనెల 18న బిహార్లోని బర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తిని (38) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని వసంత్ కుంజ్లోని మసూద్పూర్ గ్రామానికి చెందిన సంజయ్గా గుర్తించారు.
సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎ�
ముంబై: పక్షిని కాపాడబోయిన ఇద్దరిని కారు ఢీకొట్టింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. మే 30న 43 ఏళ్ల అమర్
హనుమకొండలో బ్రిడ్జిపై నుంచి పడిన కారు రంగారెడ్డి జిల్లాలో వ్యాన్ ఢీకొనడంతో తెగిన ద్విచక్రవాహనదారుడి తల అతివేగం, అజాగ్రత్తలే ప్రమాదాలకు కారణం నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, మే 22: వేర్వేరు రోడ్డు ప్
న్యూఢిల్లీ: కారు, బైక్ ఢీ కొన్న ఘటనలో జొమాటో డెలివరీ వ్యక్తితోపాటు ఇద్దరు యువతులు మరణించారు. ఈశాన్య ఢిల్లీలోని షాకర్పూర్లో శనివారం అర్థ రాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువతులు, వారి కుటుంబానికి చె
మధ్యప్రదేశ్లోని షాదోల్ జిల్లాలో గజరాజుల విధ్వంసం కొనసాగుతోంది. అడవి ఏనుగుల దాడిలో మరో ముగ్గురు మరణించడంతో జిల్లాలో ఈ తరహా ఘటనల్లో మరణించిన వారి సంఖ్య రెండు రోజుల్లో ఐదుకు పెరిగింద�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పలిమెల- కామన్ పల్లి ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పలిమెల మండల క�
BSF | పంజాబ్లోని అమృత్సర్ బీఎస్ఎఫ్ శిబిరంలో జవాన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. తోటి జవాన్లపై మరో జవాన్ కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు సైనికులు చనిపోయారు. అమృత్సర్ సమీపంలోని ఖాసా బెటాలియన్