భూతగాదాలతో సుపారీ ఇచ్చి అన్నను హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లాలో ఆటో-లారీ ఢీకొనడంతో ఐదు గురు, సంగారెడ్డి జిల్లాలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. గురువా రం జర�
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాలోవీన్ వేడుకల సందర్భంగా శనివారం భారీ తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 120 మంది మృత్యువాతపడ్డారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
నకలు చిట్టీని లవ్ లెటర్ అనుకొని ఓ బాలుడిని ముక్కలు ముక్కలుగా నరికారు ఓ బాలిక సోదరులు. ఈ దారుణ ఘటన బీహార్లోని భోజ్పూర్లో గత వారం చోటుచేసుకొన్నది. బాలుడు (12) ఐదో తరగతి, అతడి సోదరి ఆరో తరగతి చదువుతున్నారు.
22 ఏళ్ల ఇరాన్ యువతి హదీస్ నజాఫీ, స్కార్ఫ్ లేని జుట్టును వెనుకకు కట్టి నిరసనలో పాల్గొన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాలను ఆమెను కాల్చి చంపాయి.
అటు దేశమంతా అమృతోత్సవాలు జరుపుకొంటుంటే.. ఇటు దళితులకు వేధింపులు, ఛీత్కారాలు ఆగటం లేదు. ఓవైపు దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి దళితులను ఎంపిక చేశామని బీజేపీ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఆ పార్ట�
మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. నరేందర్, మణికంఠ, నవీన్, సాయికుమార్, జయపాల్, శ్రీశైలం కర్మన్ఘ�
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో నలుగురు విద్యార్ధులు మరణించగా, 11 మంది గాయ
‘లోయ నుంచి మమ్మల్ని తరలించండి’ అని దీనంగా వేడుకున్నారు. నిద్రాహారాలు మాని దీక్షలు చేపట్టారు. రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అయినా కేంద్రప్రభుత్వం కశ్మీరీ పండిట్ల అభ్యర్థనను పట్టించుకున్న పాపాన పోలేద