పొలం వద్ద ముదిరిన భూమి గెట్టు పంచాయితీ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో సోమవారం చోటుచేసుకున్నది. జంగిలి పెద్ద రాజు, దాసరి మార్కండేయకు పొలం గెట్ట�
మండలంలోని ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లారీ సోమవారం సాయంత్రం ఢీకొంది. ఈ ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామానికి చెంద
కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ర్టానికి చెందిన శ్రీభగవాన్(38), చందన్(25) శంకర్పల్లి మండల�
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది జవాన్లు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి
భూతగాదాలతో సుపారీ ఇచ్చి అన్నను హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లాలో ఆటో-లారీ ఢీకొనడంతో ఐదు గురు, సంగారెడ్డి జిల్లాలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. గురువా రం జర�
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాలోవీన్ వేడుకల సందర్భంగా శనివారం భారీ తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 120 మంది మృత్యువాతపడ్డారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
నకలు చిట్టీని లవ్ లెటర్ అనుకొని ఓ బాలుడిని ముక్కలు ముక్కలుగా నరికారు ఓ బాలిక సోదరులు. ఈ దారుణ ఘటన బీహార్లోని భోజ్పూర్లో గత వారం చోటుచేసుకొన్నది. బాలుడు (12) ఐదో తరగతి, అతడి సోదరి ఆరో తరగతి చదువుతున్నారు.