Businessman Killed Using Cobra | ఒక వ్యాపారిని పాముతో కాటేయించి చంపారు (Businessman Killed Using Cobra). దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అతడి ప్రియురాలు, పాములు పట్టే వ్యక్తి, మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. భార్య ముఖంపై తలగడ పెట్టి ఊపిరి అడకుండా చేసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా�
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం రాత్రి, శుక్రవారం బిష్ణుపూర్ జిల్లా కంగ్వాయి ఏరియాలోని గ్రామాల్లో రెండు కమ్యూనిటీల మధ్య కాల్పులు చోటుచేసుకొన్నాయి
Young Couple killed | ప్రేమ పెళ్లిని సహించని యువతి కుటుంబ సభ్యులు దారుణానికి పాల్పడ్డారు. యువ జంటను (Couple killed) తుపాకీతో కాల్చి చంపారు. ఆపై మృతదేహాలకు రాళ్లు కట్టి మొసళ్లున్న నదిలో పడేశారు. మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లాల�
Manipur Violence | బీజేపీ పాలిత మణిపూర్లో హింస (Manipur Violence) ఇంకా తగ్గలేదు. మెయిటీ, కుకీ వర్గాల మధ్య పోరాటం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒక బాలుడ్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆంద
అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య, ప్రియుడిని జగద్గిరిగుట్ట పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా, క�
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. ఉగ్రవాదులు
నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం ఊట్పల్�
Taliban | కాబుల్ విమానాశ్రయంపై బాంబు దాడి వెనుక సూత్రధారి అయిన ఉగ్రవాదిని ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ను పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వం చంపిందని అమెరికా అధికారి తెలిపారు. ఆ అనుమానిత సూత్రధారి ఐఎస్-కే ఉగ్రవాద స
selfie | సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ఫైనాన్షియల్ కంట్రోలర్ జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం కేదార్నాథ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ముందు సెల్ఫీ (selfie) తీసుకునేందుకు ఆయన ప్రయత్నించ�
అంతసేపు తోటి మిత్రులతో కలిసి సరదాగా గడిపిన చిన్నారుల జీవితాల్లో విషాదం చోటు చేసుకున్నది. మేకలు కాసేందుకు వెళ్తున్న సురేఖ(28)తో కలిసి ఆమె కొడుకు విజయ్ (8), అక్క కూతుళ్లు లఖిత(7), మమతతోపాటు ఇంటి సమీపంలోని వెంకట�
Umpire killed | శంకర్పూర్, బెర్హంపూర్కు చెందిన అండర్-18 క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 22 ఏళ్ల లక్కీ రౌత్, అంపైర్గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా ఒకరు బౌలింగ్ చేయగా అంపైర్గా ఉన్న అతడు ‘నో బాల్’ సి�