నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఎన్హెచ్ 44 జాతీయ రహదారి చంద్రయాన్పల్లి అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృత్యువాతపడినట్టు ఎఫ్ఆర్వో హిమచందన తెలిపా
మండల పరిధిలోని వట్టెం గ్రామంలో మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వట్టె్ంర గామానికి చెందిన కృష్ణమ్మ వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన రవితో సహజీవ�
రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెల మందను రైలు ఢీకొనడంతో 65 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. మండలంలోని దండేపల్లికి చెందిన మాదం భిక్షపతి తన గొర్రెలను మేపేందుకు తోలుకెళ్తున్నాడు
అడవిలో నుంచి పొలాల్లో మేయడానికి వచ్చిన ఓ మనుబోతును వేటగాళ్లు హతమార్చారు. ఈ ఘటన మండలంలోని చెన్నాపూర్ ఫారెస్ట్ బీట్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్నది. గాంధారి రేంజ్ అధికారి రవిమోహన్ తెలిపిన వివరాల ప�
షార్ట్ సర్క్యూట్, ఆపై గ్యాస్ లీక్ కావడంతో మలక్పేట్లోని ఓ హోటల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మలక్పేట ప్రభుత్వ ఏరియా దవాఖాన సమీపంలోని స�
పొలం వద్ద ముదిరిన భూమి గెట్టు పంచాయితీ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో సోమవారం చోటుచేసుకున్నది. జంగిలి పెద్ద రాజు, దాసరి మార్కండేయకు పొలం గెట్ట�
మండలంలోని ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లారీ సోమవారం సాయంత్రం ఢీకొంది. ఈ ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామానికి చెంద
కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ర్టానికి చెందిన శ్రీభగవాన్(38), చందన్(25) శంకర్పల్లి మండల�
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది జవాన్లు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి