22 ఏళ్ల ఇరాన్ యువతి హదీస్ నజాఫీ, స్కార్ఫ్ లేని జుట్టును వెనుకకు కట్టి నిరసనలో పాల్గొన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాలను ఆమెను కాల్చి చంపాయి.
అటు దేశమంతా అమృతోత్సవాలు జరుపుకొంటుంటే.. ఇటు దళితులకు వేధింపులు, ఛీత్కారాలు ఆగటం లేదు. ఓవైపు దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి దళితులను ఎంపిక చేశామని బీజేపీ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఆ పార్ట�
మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. నరేందర్, మణికంఠ, నవీన్, సాయికుమార్, జయపాల్, శ్రీశైలం కర్మన్ఘ�
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో నలుగురు విద్యార్ధులు మరణించగా, 11 మంది గాయ
‘లోయ నుంచి మమ్మల్ని తరలించండి’ అని దీనంగా వేడుకున్నారు. నిద్రాహారాలు మాని దీక్షలు చేపట్టారు. రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అయినా కేంద్రప్రభుత్వం కశ్మీరీ పండిట్ల అభ్యర్థనను పట్టించుకున్న పాపాన పోలేద
కారు సన్రూఫ్ విండోలో నిలబడి ఓ యువతి ప్రమాదానికి గురై మరణించింది. ఈ ఘటన సోమవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం, నగరంలోని బంజారాహిల్స్లో నివాసముండే కాంగ�
బీజేపీ పాలిత హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయి డీఎస్పీ ర్యాంకు పోలీస్ అధికారిపైకి ట్రక్కు ఎక్కించి హత్యచేసిన ఘటన మరువక ముందే జార్ఖండ్లో ఇదే తరహా సంఘటన జరిగింది. ఓ మహిళా సబ్ఇన్స్పెక్టర్పైకి దుం