కారు సన్రూఫ్ విండోలో నిలబడి ఓ యువతి ప్రమాదానికి గురై మరణించింది. ఈ ఘటన సోమవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం, నగరంలోని బంజారాహిల్స్లో నివాసముండే కాంగ�
బీజేపీ పాలిత హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయి డీఎస్పీ ర్యాంకు పోలీస్ అధికారిపైకి ట్రక్కు ఎక్కించి హత్యచేసిన ఘటన మరువక ముందే జార్ఖండ్లో ఇదే తరహా సంఘటన జరిగింది. ఓ మహిళా సబ్ఇన్స్పెక్టర్పైకి దుం
వర్షం పడుతుందని రోడ్డు పక్కన ఆగిన ఓ యువకుడిని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడుకు చెందిన జే. తరునాస్ వినోద్ (25) ఓ కంపెనీలో జూనియర్
వివాహేతర సంబంధం కారణంగా నిండు ప్రాణం బలైంది. ఈ ఘటనలో బాధితుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన ఈనెల 18న బిహార్లోని బర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తిని (38) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని వసంత్ కుంజ్లోని మసూద్పూర్ గ్రామానికి చెందిన సంజయ్గా గుర్తించారు.
సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎ�
ముంబై: పక్షిని కాపాడబోయిన ఇద్దరిని కారు ఢీకొట్టింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. మే 30న 43 ఏళ్ల అమర్
హనుమకొండలో బ్రిడ్జిపై నుంచి పడిన కారు రంగారెడ్డి జిల్లాలో వ్యాన్ ఢీకొనడంతో తెగిన ద్విచక్రవాహనదారుడి తల అతివేగం, అజాగ్రత్తలే ప్రమాదాలకు కారణం నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, మే 22: వేర్వేరు రోడ్డు ప్