‘లోయ నుంచి మమ్మల్ని తరలించండి’ అని దీనంగా వేడుకున్నారు. నిద్రాహారాలు మాని దీక్షలు చేపట్టారు. రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అయినా కేంద్రప్రభుత్వం కశ్మీరీ పండిట్ల అభ్యర్థనను పట్టించుకున్న పాపాన పోలేద
కారు సన్రూఫ్ విండోలో నిలబడి ఓ యువతి ప్రమాదానికి గురై మరణించింది. ఈ ఘటన సోమవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం, నగరంలోని బంజారాహిల్స్లో నివాసముండే కాంగ�
బీజేపీ పాలిత హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయి డీఎస్పీ ర్యాంకు పోలీస్ అధికారిపైకి ట్రక్కు ఎక్కించి హత్యచేసిన ఘటన మరువక ముందే జార్ఖండ్లో ఇదే తరహా సంఘటన జరిగింది. ఓ మహిళా సబ్ఇన్స్పెక్టర్పైకి దుం
వర్షం పడుతుందని రోడ్డు పక్కన ఆగిన ఓ యువకుడిని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడుకు చెందిన జే. తరునాస్ వినోద్ (25) ఓ కంపెనీలో జూనియర్
వివాహేతర సంబంధం కారణంగా నిండు ప్రాణం బలైంది. ఈ ఘటనలో బాధితుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన ఈనెల 18న బిహార్లోని బర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తిని (38) ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని వసంత్ కుంజ్లోని మసూద్పూర్ గ్రామానికి చెందిన సంజయ్గా గుర్తించారు.
సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎ�