బెంగళూరు: చికెన్ ఫ్రై వండలేదని, భార్యను భర్త హత్య చేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 28 ఏండ్ల షిరిన్ బాను ఆగస్ట్ 18 రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్�
రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందారు. టేకుపల్లి మండలం రోళ్లపాటు క్రాస్ వద్ద బుధవారం
గౌహతి: అస్సాం, మిజోరం సరిహద్దు వివాదం మరోసారి రాజుకున్నది. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణ, కాల్పుల్లో ఆరు పోలీసులు మరణించారు. అస్సాం కాచర్ జిల్లా, మిజోరాం కోలాసిబ్ జిల్లా సరిహద్దులోని వివాదస్పద ప్రాంతంలో ఆదివా�
పాట్నా: ప్రియురాలి బంధువులు ప్రియుడ్ని దారుణంగా కొట్టారు. రహస్య భాగాలను కత్తిరించడంతో తీవ్రగాయాలతో అతడు చనిపోయాడు. ఆగ్రహించిన యువకుడి కుటుంబ సభ్యులు ప్రియురాలి బంధువు ఇంటి ముందు మృతదేహానికి అంత్యక్రి�
జమ్మూకాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. | జమ్మూకాశ్మీర్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారని అధికారులు �
కోల్కతా: తల్లిదండ్రులు, సోదరి, నానమ్మను మూడు నెలల కిందట హత్య చేసిన ఒక యువకుడ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని పాత 16 మైలు గ్రామానికి చెందిన 19 ఏండ్ల ఆసిఫ్ మ�
జైపూర్: తాగునీటి కోసం జరిగిన ఘర్షణలో ఒకరిపై తప్పుడు కేసు పెట్టేందుకు ఒక అవ్వ తన మూడేండ్ల మనుమరాలిని హత్య చేసింది. రాజస్థాన్ బరాన్ ప్రాంతంలోని బోరినా గ్రామంలో ఈ దారుణం జరిగింది. నీరు పట్టుకు
కరోనా | టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కార్మిక సంఘాల నేత, మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ మాడ్గుల నట్వర్(56) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మృత�
కరెంట్ షాక్| కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో కార్మికుడు మృతి చెందాడు. దోమకొండ మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాలకు బల్బులు బిగిస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో కార్మికుడు నర్