రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శన
వికారాబాద్ : జిల్లాలోని పూడూర్ మండలం రామగుండం అడవిలో కనుక లొద్ది ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. గతంలో ఇదే ప్రాంతంలో దుప్పి అనుకొని వేటగాళ్లు ఆవును వేటాడారు. పశువుల కాపరి గమనించి గ్రామస్తులక�
న్యూఢిల్లీ: పోలీసుల కండ్లలో కారం చల్లి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్కౌంటర్లో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది. పలు కేసుల్లో ప్రమేయం ఉన్న కరుడు గట్టిన
లక్నో: పొలం దున్నే ట్రాక్టర్ యంత్రం కిందపడి ఒక బాలుడు మరణించగా ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని షాజహన్పూర్ జిల్లాలో �
లక్నో: ఆస్తి వివాదం నేపథ్యంలో ఒక పోలీస్ హెడ్కానిస్టేబుల్ హత్యకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 50 ఏండ్ల అమర్పాల్ ఢిల్లీలో పోలీస్ హెడ్కానిస్టేబుల్గా పని చేస్తున్నార�
న్యూఢిల్లీ: గత ఏడాది కరోనా వైరస్ బారినవారి కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణించారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రో�