మానవ మనుగడకు మూలం మహిళ అని వక్తలు ఉద్ఘాటించారు. స్త్రీమూర్తి లేకుంటే సమాజమే లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్, సంఘాలు, విద్యాసంస�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సకల జనుల ఆమోదం లభించింది. ఈ సారి బడ్జెట్లో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పించింది. ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో సర్వత�
‘ఆమె’ అంటే ‘ఆకాశంలో సగం’ అనేవారు ఒకప్పుడు.. కానీ ఇప్పుడు దాని పరిధి విస్తృతమైంది. ‘ఆమె’ ఇప్పుడు ‘సగం’ మాత్రమే కాదు.. ‘సర్వం’. ‘వినాస్త్రీయా జననం నాస్తి. వినాస్త్రీయా గమనం నాస్తి. వినాస్త్రీయా సృష్టి యేవ నాస
‘ఖమ్మానికి మెడికల్ కాలేజీ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలెన్నో మారాయి.. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు.. వినతులన్నీ బుట్టదాఖలయ్యాయి. కానీ.. తెలంగాణలో పేదల ఆరోగ్య పరిరక�
సింగరేణిలోని పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం ఉదయం మొదటి షిఫ్టులో11:35 గంటలకు ఘోర ప్రమాదం సంభవించింది. గనిలోని 86వ లెవల్, ఎల్సీ-3 వద్ద ఒక్కసారిగా �
ఆమె ఒక సాధారణ గృహిణి...సమాజానికి సేవ చేయాలనే తలంపుతో చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న ఆలోచనతో ఫుడ్బ్యాంకు స్థాపించి నిరుపేదలు, యాచకులు, అనాథలకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఫుడ్బ�
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, దానికి నిదర్శనమే మహిళా సంబురాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీడీవో కార్యాలయం వ
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు మహిళా బంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో శనివారం సత్తుపల్లి మున్సిపల్ కార్య�
దళితుల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ‘దళితబంధు’ పథకం యావత్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండ లంలోని ఈర్లపూడి గ్రామం ‘దళితబంధు’ పథకా�
సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ని అమలు చేయనున్నది. విద్యార్థులు నాణ్యమైన ఆంగ్ల విద్య అందుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంత
నాడు ఇక్కడి కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. బతుకు దెరువుకు పొరుగు రాష్ర్టాలకూ వెళ్లేవారు. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఆ అవసరం లేకపోయింది. 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా, నాగార్జున సాగర్ ద్వారా �
శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురవుతున్న దళితుల సాధికారత కోసం తెలంగాణ సర్కారు ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయి�
మహిళల సాధికారత కోసం సీఎం కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో చేపడుతున్న పథకాలను సత్తుపల్లి టీఆర్ఎస్ నేతలు వినూత్నంగా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జయహో.. అంటూ...
ఖమ్మం నగరంలో శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విస్తృతంగా పర్యటించారు. తొలుత నూతన కార్పొరేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. 44, 46 డివిజన్లలో సీసీ రహదారులను ప్రారంభించారు. అనంతరం 18
అనుకోవడానికి సర్కారు బడి అయినా అన్నింట్లోనూ ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాల అది. మెరుగైన వసతులు, ఉత్తమ ఫలితాలు దాని సొంతం. సర్కారు ఆధీనంలో ఉన్న ఏ స్కూల్లోనూ లేని విధంగా సైకిల్ స్టాండు, డైనింగ్ హాలు వంటి ప్ర