ఖమ్మం : గత పాలకులు ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదు. బడుగుల నోట్లో మట్టి కొట్టాలని రాజకీయ వలస పక్షులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులో రూ.1.10 కోట్�
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పొగళ్లపల్లికి చెందిన చంద్రకళ (9) తల్లిదండ్రులు చనిపోయారు. వారినే తలచుకొంటూ రాత్రింబవళ్లు ఇంట్లోనే ఉంటూ ఏడుస్తున్నది. ఆమెను
రేపటి నుంచి ఎగ్జామ్స్ షురూ ఉమ్మడి జిల్లాలో 179 పరీక్షా కేంద్రాలు 31,058 మంది విద్యార్థులు హాజరు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ కొవిడ్ మహమ్మారి జన జీవితాలను అతలాకుతలం చేసింది.. ఈ ప్రభావం విద్యావ్యవస్థపైనా
మధిర టౌన్, మే 21: ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మధిర, ఎర్రుపాలెం మండలాల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ తెలిపారు. మధిర మండలంలోని మధిర సీపీఎస్, టీవీఎం, గర్ల
ఎండలు దంచికొడుతున్నాయి.. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. ఎండల ధాటికి జనం విలవిలలాడుతున్నారు.. మధ్యాహ్నం ఖమ్మంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.. ఉదయం,
చండ్రుగొండ, మే 21 : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్గా మారిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తిప్పనపల్లిలో టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టీఆర్ఎస్ �
వేంసూరు, మే 21 : రైతు రచ్చబండ పేరుతో కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం లచ్చన్నగూడెం సొసైటీ పరిధిలోని మర్లపాడు డీసీసీబీ కేంద్రం వద్ద రైతులకు �
భద్రాచలం, మే 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో 292 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్సీసా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. కారులో గంజాయిని తరలిస్తున్నరన్న విశ్వసనీ
వెంచర్లలో గ్రీన్బెల్టు తప్పనిసరి కలెక్టర్ వీపీ గౌతమ్ పెద్దతండా, ఏదులాపురం ఠథుగామాల్లో విస్తృత పర్యటన ఖమ్మంరూరల్, మే 21 : గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు జరగాలని
వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వారే.. కేంద్రం నిర్ణయాల వల్లే బొగ్గు కొరత అదానీకి లాభం కోసమే విదేశీ దిగుమతి నిర్ణయం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆర్కే 5గనిపై యూనియన్లో చేరిన 70 మంది కా
మధిరరూరల్, మే 21: మండలంలోని రొంపిమళ్ల గ్రామంలో పీఎం కిసాన్ ఈ-కేవైసీపై వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తున్న ప్రతిఒక్కరూ ఈ-కేవైసీ చేసుకుంటేనే 11 విడత సొమ్ము బ్యా�
తిరుమలాయపాలెం, మే 21: పిండిప్రోలులోని గంగమ్మ ఆలయంలో శనివారం ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వేడుకలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, మాజీ ఎంపీ పొంగు�
ఖమ్మం, మే 21 : టీఆర్ఎస్ పాలనలో పల్లె, పట్టణ ప్రగతికి అత్యధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని 59, 60వ డివిజ
హైదరాబాద్ : రైతులు నూతన యాజమాన్య పద్ధతులు పాటించాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎస్సార్ గార్డెన్స్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు చెందిన వ్యవసాయాధికారులు, రైతు సమన�