సకల గుణాధాముడు.. జగదభిరాముడి వసంతోత్సవం, డోలోత్సవానికి గురువారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంకురార్పణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు అర్చకులు పవిత్ర గోదావరి నుంచి మేళతాళాల నడుమ తీర్థపు బి�
ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలందించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. వైరాలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ వేల్పుల పావని అధ్యక్షతన గురువారం జ�
కార్మికుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో సంక్షేమ పథకాలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండకూడ
బడిలో లేని పిల్లలను బాల కార్మికులుగా గుర్తించి వారి వివరాలను సేకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ జే.శ్రీనివాసరావు సూచించారు. ‘బాల కార్మికులు, బాండెడ్ లేబర్, మహిళల అక్రమ రవాణా’ వంటి
సీఎం కేసీఆర్తోనే వ్యవసాయ మార్కెట్లకు మనుగడ అని ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న అన్నారు. వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో రెండేండ్లకు పెంచుతూ మంగళవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకట�
నగర వ్యవసాయ మార్కెట్ నుంచి విడిపోయి నూతన వ్యవసాయ మార్కెట్గా మద్దులపల్లి రూపాంతరం చెందింది. ఈ మార్కెట్ ఆరంభం నుంచి లక్ష్యానికి మించి ఆదాయం ఆర్జిస్తున్నది. యార్డు నిర్మాణం కాకపోయినా ఉన్న వనరుల నుంచి వ�
ఆసరా పింఛన్ల పంపిణీకి ఈ సారి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. దీంతో కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారికి భరోసా లభించింది. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసే�
గ్రామాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చిన మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో తెలియక యాతనపడుతుంటారు. కొందరైతే ఊపిరి బిగపట్టుకుని ఇంటికి చేరేదాకా అల�
టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లాలో మిన్నంటాయి. నగరంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్�
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వచ్చే నెల 10న వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు. వివరాల్లోకెళ్తే.. మండలంలోని మర్లపాడు, రాయుడుపాలెం గ్రామాల మధ్య ఉన్న చేపలచెరువు మూలమలుపు వద్ద మినీ లారీ, ద్విచక్�
స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో మంచుకొండ రెవెన్యూ పరిధిలోని 200 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం మండలాభివృద్
ఇది ఉద్యోగనామ సంవత్సరం.. అవును.. యువతకు ఉగాదికి ముందే పండుగ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొలువుల ‘కుంభమేళా’కు తెరలేచింది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగ �
ఆ పాఠశాలలో విద్యాపరిమళాలు వికసిస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలు స్వాగతం పలుకుతున్నాయి. దాతల చేయూతతో విద్యాభివృద్ధికి బీజం పడింది. ఈ బడిలో విద్యనభ్యసించిన ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించా�