ప్రభుత్వ పాఠశాలలే పదో తరగతి పరీక్షా కేంద్రాలు కానున్నాయి. సకల సదుపాయాలతో ఉన్న సర్కారు బడుల్లోనే ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలలను పరిశీలిస్తున�
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే యువతకు, నిరుద్యోగులకు ఉజ్వల భవిత ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆశాదీపం ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. 91,142 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వేస్తు�
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ శిరీష అన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని గురువారం ఆమె సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, రి
కలెక్టర్ అనుదీప్ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 9 : విద్యార్థుల్లో లెర్నింగ్ స్కిల్స్ మెరుగుపర్చడంతోపాటు సమాజంలో వారిని మంచి పౌరులుగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని కలెక్టర్ దురిశెట్టి అన
అడ్రియాల గనిలో మిగిలిన ఇద్దరూ మృత్యువాత సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ దుర్మరణం రెస్క్యూబృందం నిరంతరంశమించినా దక్కని ప్రాణాలు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు బాధిత కుటుంబా�
వివిధ రూపాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహన చోదకులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంపై అనూహ్య స్పందన లభిస్తోంది. తమ వాహనాలపై భారీగా పేరుకపోయిన చలాన్లను చెల్లింపును కారుచౌకగా వదిలించుకునేందుకు వాహనదారు
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు మహిళా రైతులు, ఉద్యోగులు, ఉద్యమకారిణులకు సన్మానం కేక్లు కట్చేసి సందడి చేసిన అతివలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధి�
చిమ్మపూడి టు మంచుకొండ రోడ్డు సమస్యకు లైన్ క్లియర్ అయింది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డుకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ పడింది. మంచుకొండ గ్రామం చిమ్మపూడికి పక్కనే ఉన్నా..రోడ్డు లేని కారణంగా చుట్టూ 15
దళితుల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు ఫలాలు అందుతాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మండలంధిలోని వందనం గ్రామం ఎస్సీకాలనీలో మంగళవారం విస్తృతంగా పర్యటి�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని అఖిల భారత సర్వీస్ శిక్షణ అధికారులు రజిత్మిశ్రా, కార్తికేయన్, సత్యరాజ్, రావల్ కృషికేష్ పేర్కొన్నారు. నాలుగు రోజుల శ�
ముఖ్యమంత్రి కేసీఆర్కు జన నీరాజనం పలికారు.. వనపర్తి జిల్లాలో మంగళవారం సీఎం పర్యటించారు.. పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు.. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. ప్రాజెక్టులను
పూర్తి �
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం పెద్దపీటవేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ము�
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నార�