ఎనిమిదో విడత కార్యక్రమానికి కార్యాచరణ భద్రాద్రి జిల్లాలో 65 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు జూన్ మొదటి వారంలో కార్యక్రమం ప్రారంభం ఎనిమిదో విడత హరితహారానికి మొక్కలు స�
భద్రాచలం, ఏప్రిల్ 22: భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం సందర్భంగా అంతరాలయంలోని సీతారామలక్ష్మణమూర్తులను సర్వాంగ స్వర్ణ కవచాలతో అలంకరించారు. బెంగళూరు భక్తులు సమర్పించిన ఈ �
మంత్రి అజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెబుతాం సాయిగణేశ్ ఆత్మహత్యతో మంత్రికి సంబంధమేంటి? సమావేశంలో నగర మేయర్ నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వ్యాఖ్యలపై
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన విద్యనభ్యసించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని స�
వచ్చే నెల నుంచి సేకరణ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు.. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి విద్యార్థుల వరకు.. ప్రతి ఒక్కరి నుంచి వసూలు.. హరితహారానికి వినియోగం ఖమ్మం, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): �
సేవింగ్స్పై పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి అవసరాలకు అనుగుణంగా వారితోనే ఖర్చు చేయించాలి అందువల్ల డబ్బు కోసం నేరాలకు పాల్పడకుండా ఉంటారు వీరు సన్మార్గంలో ఉంటేనే మరికొందరికి ఆదర్శంగా నిలుస
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. దీంతో ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర�
సంస్కృతీ సంప్రదాయాలకు వేదిక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ముందుచూపు వల్లనే గణనీయమైన అభివృద్ధి 25న కల్లూరు మండల ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు రంజాన్ తోఫా పంపిణీలో ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు లబ
ప్రైవేటు హాస్పిటల్స్ కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే దవాఖానాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు. వీటిని ప్రజలంతా ఉపయోగించుకోవాలని కోరా రు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ల�
రేపటి నుంచి అట్టహాసంగా టోర్నమెంట్ తెలుగు రాష్ర్టాల నుంచి 28 జట్లకు ఆహ్వానం స్టేడియంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఖమ్మం సిటీ, ఏప్రిల్ 21: ఆధునిక సమాజంలో ఎన్నో ప్రాచీన క్రీడలు కనుమరుగవుతున్నాయి. ప్రధానంగా �
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లోని తన నివా�
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డీపీఆర్సీ భవనంలో నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ�
ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఇంకా పెంచాలి డీఎంఎస్ నిధులు పంచాయతీలకు కేటాయించాలి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వీకే వోసీ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వక్తల అభిప్రాయం రామవరం, ఏప్రిల�